మూడు రోజులుగా సెల్ టవర్పై నిరసన..!
ప్రజాశక్తి-భీమవరం రూరల్(పశ్చిమగోదావరి) : తన డిమాండ్లను నెరవేర్చిన తర్వాతే.. కిందకు దిగుతాను అంటూ.. ఓ వ్యక్తి మూడు రోజులుగా సెల్ టవర్పై ఉండి నిరసన తెలుపుతున్నాడు. ఈ…
ప్రజాశక్తి-భీమవరం రూరల్(పశ్చిమగోదావరి) : తన డిమాండ్లను నెరవేర్చిన తర్వాతే.. కిందకు దిగుతాను అంటూ.. ఓ వ్యక్తి మూడు రోజులుగా సెల్ టవర్పై ఉండి నిరసన తెలుపుతున్నాడు. ఈ…
-39 రోజూ కొనసాగిన అంగన్వాడీల సమ్మె -వివిధ రూపాల్లో నిరసనలు -విజయవాడకు వెళ్లనీయకుండా పలు జిల్లాల్లో అరెస్టులు, గృహనిర్బంధాలు ప్రజాశక్తి- యంత్రాంగం:అంగన్వాడీలు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్.అంబేద్కర్…
ప్రజాశక్తి-తిరుపతి : ఏపీ ఎస్పీడీసీఎల్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో గ్రేటు 2 లైన్మెన్లు మహాధర్నా చేపట్టారు. ఎనర్జీ అసిస్టెంట్లు జేఎల్ఎం గ్రేడ్ 2ల హక్కుల సాధనకై మహాధర్నా…
ప్రజాశక్తి -యు.కొత్తపల్లి (కాకినాడ) : ‘ దీవిస్ పైపులైన్లను తొలగించాల్సిందే ‘ అంటూ … యు.కొత్తపల్లిలోని మత్స్యకారులు కొలపాపేట రోడ్డుపై చేపట్టిన ఆందోళన శుక్రవారంతో రెండో రోజుకు…
ఎస్కెఎం, కేంద్ర కార్మిక సంఘాల సంయుక్త పిలుపు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఫిబ్రవరి 16న రైల్ రోకో, రాస్తారోకో, జైల్ భరో, గ్రామీణ్ బంద్, ప్రదర్శనలు, కేంద్ర…
‘ప్రజాశక్తి’తో మంత్రి బొత్స ప్రజాశక్తి- విజయనగరం ప్రతినిధి : అంగన్వాడీలకు వచ్చే జూన్లో వేతనం పెంచుతామని, అయితే, ఎంత పెంచుతామనేది చెప్పబోమని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి…
శిబిరాన్ని ప్రారంభించిన ఎంఎల్సి లక్ష్మణరావు ప్రభుత్వం మొండి పట్టువైఖరి వీడాలని హితవు దీక్షలలో 15 మంది అంగన్వాడీ నేతలు పలు సంఘాల మద్దతు ప్రజాశక్తి – అమరావతి…
ప్రజాశక్తి-యంత్రాంగం : రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు నిర్వహిస్తున్న సమ్మె మంగళవారం నాటికి 36వ రోజుకు చేరుకుంది. నిర్భంధాలను, బెదిరింపులను, పండుగలు కూడా లెక్క చేయకుండా నిరవధిక సమ్మె చేస్తున్నా…
ప్రజాశక్తి-యంత్రాంగం : సంక్రాంతి పండుగ రోజు కూడా వినూత్న తరహాలో అంగన్వాడీలు సమ్మెను కొనసాగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అలుపెరుగని అంగన్వాడీల సమ్మె 35వ రోజుకు చేరుకుంది. విజయవాడ…