పద్మశ్రీ అవార్డు వాపస్
రెజ్లింగ్ చీఫ్ ఎన్నికకు నిరసనగా బజరంగ్ పునియా న్యూఢిల్లీ : భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) నూతన అధ్యక్షుడిగా బ్రిజ్భూషణ్ సింగ్ సన్నిహితుడైన సంజరు సింగ్ ఎన్నికపై…
రెజ్లింగ్ చీఫ్ ఎన్నికకు నిరసనగా బజరంగ్ పునియా న్యూఢిల్లీ : భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) నూతన అధ్యక్షుడిగా బ్రిజ్భూషణ్ సింగ్ సన్నిహితుడైన సంజరు సింగ్ ఎన్నికపై…
న్యూఢిల్లీ : పార్లమెంటు నుండి 146 మంది ఎంపిల సస్పెన్షన్ను వ్యతిరేకిస్తూ ‘ఇండియా’ ఫోరం శుక్రవారం జంతర్ మంతర్ ఎదుట ఆందోళన చేపట్టింది. దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు…
ప్రజాశక్తి-యంత్రాంగం : అంగన్వాడీలు తమ న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సమ్మె 11రోజుకు చేరింది. వారి డిమాండ్లను తీర్చకపోవడం ప్రభుత్వ వైఫల్యమైందని ఆగ్రహిస్తున్నారు. ఈ క్రమంలో…
బ్యూనస్ ఎయిర్స్ : ప్రజా వ్యయాన్ని తగ్గిస్తాన్న వాగ్దానంపై అధికారం చేపట్టిన పచ్చి మితవాది జేవియర్ మిలైకి వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనకు దిగారు. మిలై ఆర్థిక…
ప్రజాశక్తి-యంత్రాంగం : పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో 141 మంది ప్రతిపక్ష ఎంపీలను నిరంకుశంగా సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తూ ”ఇండియా” వేదిక పిలుపు మేరకు సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్,…
ప్రజాశక్తి-యంత్రాంగం : రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు వివిధ రూపాల్లో ఆందోళన కొనసాగుతుంది. ప్రభుత్వం వెంటనే తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక…
ఢిల్లీ : పార్లమెంట్ లో ఎంపీల సస్పెన్షన్ కు వ్యతిరేకంగా వివక్ష ఎంపీలు పార్లమెంటు వద్ద నిరసన చేపట్టారు. పార్లమెంటు నుంచి విజయ్ చౌక్ వరకు ర్యాలీ…
వ్యవసాయ కార్మికులు-గ్రామీణ శ్రామికవర్గమైన వీరు భారతదేశంలో అత్యంత అట్టడుగు వర్గం. కట్టుబానిసలైన వ్యవసాయ కార్మికులు తమ ఉక్కు సంకెళ్ళ నుండి బంధ విముక్తులైనా ఆకలి, పెరుగుతున్న నిరుద్యోగమనే…
ప్రజాశక్తి-విశాఖ : అల్ ఇండియా పెన్సర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ యూనియన్ (విశాఖ కమిటీ) ఆధ్వర్యంలో ఇపియస్ 95 పెన్షనర్లు తమ సమస్యలు పరిష్కరించని కేంద్ర ప్రభుత్వ…