sarwadarsanam

  • Home
  • కొత్తగా ఎస్‌ఎంఎస్‌పే సిస్టమ్‌ తెచ్చిన టీటీడీ

sarwadarsanam

కొత్తగా ఎస్‌ఎంఎస్‌పే సిస్టమ్‌ తెచ్చిన టీటీడీ

Feb 6,2024 | 14:29

తిరుమల : శ్రీవారి యాత్రిలకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. శ్రీవారి దర్శనం కోసం విచక్షణ కోటాలో జారీ చేసే బ్రేక్‌ దర్శనం టికెట్ల పొందిన…

తిరుమలలో కొనసాగుతున్న యాత్రికుల రద్దీ

Feb 4,2024 | 14:31

తిరుమల : తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు యాత్రికులు తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో ఆదివారం సెలువు దినం కావడంతో 20 కంపార్టుమెంట్లు యాత్రికులతో నిండిపోయాయి. టోకెన్లు లేని యాత్రికులకు…

తిరుమలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.64 కోట్లు

Feb 1,2024 | 15:05

తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం, ఏడుకొండల్లో కొలువుదీరిన వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు యాత్రికులు తిరుమలకు చేరుకుంటున్నారు. కొందరు తిరుపతి నుంచి తిరుమలకు బస్సులు, ప్రైవేట్‌ వాహనాల్లో వెళ్తుండగా మరికొంత…

తిరుమలలో తగ్గిన యాత్రికుల రద్దీ

Jan 31,2024 | 14:56

తిరుమల : తిరుమలలో యాత్రికుల రద్దీ తగ్గింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులతో రెండు కంపార్టుమెంట్లు మాత్రమే నిండాయి. టోకెన్లు లేని యాత్రికులకు 8 గంటల్లో…

తిరుమల హుండీ ఆదాయం రూ. 3.37 కోట్లు

Jan 27,2024 | 14:38

తిరుమల : తెలుగు రాష్ట్రాల్లో వరుస సెలువల కారణంగా తిరుమల పుణ్యక్షేత్రంలో యాత్రికుల రద్దీ పెరిగింది. శనివారం మినహ గణతంత్య్ర దినోత్సవంతో పాటు ఆదివారం వరుస సెలవులు…

తిరుమలలో హుండీ ఆదాయం రూ.3.44 కోట్లు

Jan 24,2024 | 14:35

తిరుమల : తిరుమలలో వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వస్తున్న యాత్రికుల సంఖ్య తగ్గింది. రెండు కంపార్టుమెంట్లలలో మాత్రమే యాత్రికులు స్వామివారి దర్శనానికి వేచియున్నారు. టోకెన్లు లేని యాత్రికులకు…

తిరుమలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.58 కోట్లు

Jan 23,2024 | 14:39

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులు సర్వదర్శనానికి 9 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని యాత్రికులకు…

తిరుమలలో సర్వదర్శనానికి 8 గంటల సమయం

Jan 22,2024 | 08:40

తిరుమల : తిరుమలలో యాత్రికుల రద్దీ సాధారణంగా ఉంది . కలియుగ ప్రత్యక్షదైవం ఏడుకొండలస్వామిని దర్శించుకునేందుకు దేశంలోని యాత్రికులే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా యాత్రికులు…

టోకెన్లు లేని యాత్రికులకు 18 గంటల్లో సర్వదర్శనం

Jan 20,2024 | 14:57

తిరుమల : గోవిందా నామ స్మరణతో తిరుమల ప్రాంతం మారుమ్రోగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులతో 16 కంపార్టుమెంట్లు నిండిపోగా టోకెన్లు లేని యాత్రికులకు 18…