పాఠశాలలో ఘనంగా ప్రపంచ పుస్తక దినోత్సవం
ప్రజాశక్తి-మండపేట (కోనసీమ) : మండపేటలోని స్థానిక సంగమేశ్వర కాలనీ ప్రాధమిక పాఠశాలలో మంగళవారం ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పిల్లలతో పుస్తక పఠనం చేయించారు. ఈ…
ప్రజాశక్తి-మండపేట (కోనసీమ) : మండపేటలోని స్థానిక సంగమేశ్వర కాలనీ ప్రాధమిక పాఠశాలలో మంగళవారం ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పిల్లలతో పుస్తక పఠనం చేయించారు. ఈ…
ప్రజాశక్తి-అమరావతి రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులకు ఈనెల 24 నుంచి జూన్ 11వ తేదీ వరకూ వేసవి సెలవులు ఇస్తున్నామని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని…
హెల్సింకి : ఫిన్లాండ్లోని పాఠశాలలో ఓ మైనర్ కాల్పులకు దిగాడు. ఈ ఘటనలో ఒకరు మరణించగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. కాల్పులకు…
ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : పెదవాల్తేరులో ఉన్న సన్ఫ్లవర్ ప్రత్యేక పాఠశాలలో శుక్రవారం ఉదయం సైన్స్ అండ్ ఆర్ట్ ఎగ్జిబిషన్ ప్రారంభించారు. సుమారు వందమంది మూగ, చెవుడు…
కేజీబీవీలో విద్యార్థుల పాట్లు వరుస ఎలుక కాట్లుతో బెంబేలు మంగళవారం స్థానిక ఆసుపత్రిలో చికిత్స ఎలుకల నియంత్రణలో అధికారుల చర్యలు శూన్యం ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి : పగలంతా తరగతి…
ప్రజాశక్తి – జీలుగుమిల్లి (ఏలూరు) : కలుషిత ఆహారం తిని 36 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన ఏలూరు జిల్లాలోని జీలుగుమిల్లిలో సోమవారం చోటుచేసుకుంది. దీనికి…
ప్రజాశక్తి-గణపవరం(పశ్చిమ-గోదావరి) : రక్తహీనత నివారణకు ఐరన్ మాత్రలు వాడాలని కాశిపాడు ఆరోగ్య సహాయకులు నామాల రాజు తెలిపారు. గురువారం కాశిపాడు హైస్కూల్ విద్యార్థులకు రాష్ట్రీయ బాల స్వస్థ…
బీజింగ్ : చైనాలో హెనాన్ ప్రావిన్స్లోని పాఠశాల వసతి గృహంలో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం కారణంగా 13 మంది మృతి చెందినట్టు గ్లోబల్టైమ్స్…