కేజ్రీవాల్ పిటిషన్పై నేడు సుప్రీం విచారణ
న్యూఢిల్లీ : మనీలాండరింగ్ కేసులో ఇడి తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటీషన్ను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. తన…
న్యూఢిల్లీ : మనీలాండరింగ్ కేసులో ఇడి తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటీషన్ను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. తన…
తెలంగాణ : దేశవ్యాప్తంగా రేపు రంజాన్ సంబరాలు జరుపుకుంటారు. అయితే కేరళ, జమ్మూ కాశ్మీర్లలో మాత్రం బుధవారమే రంజాన్ వేడుకలు మొదలయ్యాయి. దాదాపు నెల రోజులుగా ముస్లిం…
కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ శుక్రవారం పర్యటించనున్నారు. సాగునీటి కొరతతో ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడనున్నారు. ఈరోజు ఉదయం రోడ్డుమార్గంలో…
మదనపల్లె (చిత్తూరు) : మదనపల్లె లో నేడు సిఎం జగన్మోహన్ రెడ్డి ‘ మేమంతా సిద్ధం ‘ సభ.. సందర్భంగా … మంగళవారం పలమనేరు డిపోలో ఉన్న…
అనంతపురం : వైసిపి అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్ యాత్ర సోమవారం ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొనసాగనుంది. యాత్రలో భాగంగా ఐదవ రోజు…
రాజన్నసిరిసిల్ల : రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో ఐదు రోజులపాటు జరిగే శివ కల్యాణోత్సవ వేడుకలు నేటితో ముగుస్తాయి. ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం…
తెలంగాణ : ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి అరెస్టయిన ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ … నేటితో ముగియనుంది. మంగళవారం ఉదయం 11 గంటలకు కవితను ఢిల్లీలోని…
తెలంగాణ : నేడు హైదరాబాద్లో ఎర్త్ అవర్ ను పాటించనున్నారు. ఈరోజు రాత్రి గంటపాటు నగరమంతా చీకటిగా మారనుంది. ప్రజలంతా లైట్లను విద్యుత్ ఉపకరణాలను ఆపేస్తారు. హైదరాబాద్…
తెలంగాణ : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసిన విషయం విదితమే. కవితకు ఏడు రోజులు కస్టడీని కోర్టు…