visakhapatnam

  • Home
  • ఫలించిన సీపీఎం సుదీర్ఘ పోరాటం : జగ్గు నాయుడు

visakhapatnam

ఫలించిన సీపీఎం సుదీర్ఘ పోరాటం : జగ్గు నాయుడు

Jan 12,2024 | 10:33

ఉక్కు నిర్వాసితులకు ఇళ్ళ స్థలాలు మంజూరు  ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : 38 ఏళ్ల సుదీర్ఘ పోరాటం వల్ల ఎట్టకేలకు ఉక్కు నిర్వాసితులైన అగనం పూడి దగ్గరలోని కర్ణవాని…

మిలాన్‌ విన్యాసాలకు పటిష్ట ఏర్పాట్లు

Jan 11,2024 | 09:24

ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ: ఇండియన్‌ నేవీ మల్టీ నేషనల్‌ నావల్‌ ఎక్సర్‌సైజ్‌ మిలాన్‌ 2024ను విశాఖపట్నంలో ఫిబ్రవరి 19-27 మధ్య నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. గతంలో…

ఎస్మాకు భయపడం

Jan 6,2024 | 15:56

ప్రజాశక్తి-తగరపువలస : తమ న్యాయమైన డిమాండ్ల ను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్లు, సహాయకులు శనివారం స్థానిక వై జంక్షన్ వద్ద రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. దీక్షా…

టీడీపీ కార్యకర్త కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ

Jan 5,2024 | 13:26

ప్రజాశక్తి-విశాఖ సౌత్ : టీడీపీ కార్యకర్త రమణ కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించారు. ఇటీవల చంద్రబాబు అక్రమ అరెస్టు చేసిన క్రమంలో విశాఖ సౌత్ నియోజకవర్గం, విశాఖ…

అరెస్టులను ఖండిస్తూ ముఠా కార్మికుల నిరసన

Jan 4,2024 | 14:00

ప్రజాశక్తి-జగదాంబ : అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ సిఐటియు జగదాంబ జోన్ ముఠా కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు (4-1-24) టౌన్ కొత్త రోడ్…

విశాఖలో ఉద్రిక్తత : చెత్త వాహనాలను అడ్డుకున్న పారిశుధ్య కార్మికులు

Dec 30,2023 | 09:30

విశాఖ : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ … పారిశుధ్య కార్మికులు చేపట్టిన నిరసన ఐదు రోజులుగా కొనసాగుతోంది. విశాఖలో శుక్రవారం రాత్రి దీక్షా శిబిరం…

విశాఖ కొమ్మాది కూడలిలో ఢీకొన్న ఐదు వాహనాలు

Dec 27,2023 | 10:33

ప్రజాశక్తి-విశాఖ: విశాఖ కొమ్మాది కూడలిలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పొగమంచు కారణంగా ఐదు వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ప్రైవేటు బస్సు, ట్యాంకర్‌, మూడు కార్లు…

విశాఖలో కోవిడ్‌తో మహిళ మృతి

Dec 26,2023 | 12:21

విశాఖ : విశాఖ నగరంలో కోవిడ్‌తో ఓ మహిళ మృతి చెందారు. ఈ నెల 24వ తేదీన బాపూజీ నగర్‌ కంచరపాలెంకు చెందిన బాదంపూడి సోమకళ (50)…

యువగళం సభ కోసం విశాఖ చేరుకున్న పవన్ కల్యాణ్

Dec 20,2023 | 15:53

ప్రజాశక్తి-విశాఖ : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర డిసెంబరు 18న ముగిసింది. ఈ నేపథ్యంలో, నేడు విజయనగరం జిల్లా నెల్లిమర్ల…