voted

  • Home
  • ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు కుటుంబం

voted

ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు కుటుంబం

May 13,2024 | 08:40

ఉండవల్లి (గుంటూరు) : టిడిపి అధినేత చంద్రబాబు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉండవల్లిలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రానికి చంద్రబాబు ఆయన భార్య భువనేశ్వరితో కలిసి…

ఒకేసారి ఓటేసిన 96 మంది కుటుంబసభ్యులు !

May 8,2024 | 10:08

బెంగళూరు : లోక్‌సభ ఎన్నికల మూడో విడత పోలింగ్‌ సందర్భంగా కర్ణాటకలో మంగళవారం ఒకే కుటుంబానికి చెందిన 96 మంది కలిసి వచ్చి ఓటేశారు. హబ్బళి-ధార్వాడ్‌ స్థానానికి…

ఓటేసిన ప్రధాని మోడి

May 7,2024 | 08:48

అహ్మదాబాద్‌ : లోక్‌సభ ఎన్నికల మూడో విడత పోలింగ్‌ మంగళవారం ప్రశాంతంగా జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోడి ఈ ఉదయం అహ్మదాబాద్‌లోని ఓ పాఠశాలలో ఓటు హక్కును…

Loksabha Elections – ఓటేసిన ప్రముఖులు

Apr 26,2024 | 12:57

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్‌ శుక్రవారం కొనసాగుతోంది. 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. ఈ…

సార్వత్రిక ఎన్నికలు – ఓటేసిన ప్రముఖులు

Apr 19,2024 | 10:24

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్‌ శుక్రవారం కొనసాగుతోంది. ఈ విడతలో భాగంగా మొత్తం 102 లోక్‌సభ స్థానాలతో పాటు అరుణాచల్‌ ప్రదేశ్‌,…

ఏప్రిల్‌ 19న మన ఓటు మోడీపై వేటు కావాలి : మంత్రి ఉదయనిధి

Apr 4,2024 | 12:07

చెన్నై: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఫాసిజాన్ని ఓడించాలని, రాష్ట్ర హక్కులను కాపాడాలని మార్చి 23 నుంచి ప్రచారం చేస్తున్న డీఎంకే యువజన కార్యదర్శి, క్రీడాభివద్ధి శాఖ మంత్రి…

ఓటు హక్కు వినియోగం పై అవగాహన ర్యాలీ

Mar 21,2024 | 15:21

ప్రజాశక్తి-గొలుగొండ ( అనకాపల్లి) : మండలంలోని ఏ ఎల్ పురం గ్రామంలో గురువారం ఓటు వినియోగంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ ఇన్ స్పెక్టర్…

రాజస్థాన్‌ పోలింగ్‌ : మధ్యాహ్నం 3 గంటల వరకు 55.63 శాతం పోలింగ్‌

Nov 25,2023 | 16:36

  జైపూర్‌ : రాజస్థాన్‌లో మధ్యాహ్నం మూడు గంటల వరకు 55.63 శాతం పోలింగ్‌ నమోదైందని ఎన్నికల సంఘం తెలిపింది. ఇక తిజారా జిల్లాలో మధ్యాహ్నం 3…