voters

  • Home
  • ఐకమత్యంగా..బిజెపికి బుద్ధి చెప్పిన హిందూ-ముస్లిం ఓటర్లు

voters

ఐకమత్యంగా..బిజెపికి బుద్ధి చెప్పిన హిందూ-ముస్లిం ఓటర్లు

Jun 9,2024 | 09:14

ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌లో కాషాయ పార్టీకి ఝలక్‌ న్యూఢిల్లీ : ఈ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు బిజెపికి గట్టి షాక్‌ను ఇచ్చాయి. చార్‌ సౌ పార్‌ నినాదంతో…

ఓటుకు డబ్బు ఇవ్వలేదంటూ … ఓటర్ల ఆందోళన

May 13,2024 | 12:25

తాడేపల్లిగూడెం (పశ్చిమ గోదావరి) : పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలోని కేఎస్‌ఎన్‌ కాలనీ కొండ్రుప్రోలు మెట్ట వేపచెట్టు దగ్గర వైసీపీ నేతలు ఓటుకు నోటు నగదు…

బోటుపై పోదాం – ఓటేద్దాం..!

May 13,2024 | 12:09

విఆర్‌.పురం (అల్లూరు) : సార్వత్రిక ఎన్నికల వేళ … తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు సోమవారం ఉదయం నుండే పోలింగ్‌ బూత్‌ల వద్దకు చేరుకొని క్యూలో…

ఓటర్ల నిరసనలు – వెలవెలబోతున్న పోలింగ్‌ కేంద్రాలు..!

May 13,2024 | 10:17

తెలంగాణ : ఓటరు సత్తా తెలిసేది ఓటేసే రోజే … ఈ సార్వత్రిక ఎన్నికలప్పుడే కదా…! మా సమస్యలు పట్టించుకోండయ్యా.. అంటూ అన్నదాతలు, ప్రజలు ఎంత మొత్తుకున్నా……

మాకింకా తాయిలాలు అందలేదు : రోడ్కెక్కి ఓటర్ల ఆందోళన

May 12,2024 | 10:50

ప్రజాశక్తి- యు.కొత్తపల్లి (కాకినాడ) : గ్రామ సమస్యలపైన, భూములు కోల్పోతున్నాము అని రోడ్డెక్కి ధర్నాలు చేసిన సంఘటనలు చూశాం కానీ ఎన్నికల వేళ తాయిలాలు అందలేదని మహిళలు,…

ఒకే వీధి-2 నియోజకవర్గాలు-2 జిల్లాలు – ఓటర్లు వేరు..!

May 6,2024 | 13:20

ప్రజాశక్తి-కోటనందూరు (కాకినాడ) : కోటనందూరు మండలంలోని భీమవరపుకోట గ్రామంలో ఓకే వీధిలో రెండు జిల్లాలు రెండు నియోజకవర్గాలు, రెండు గ్రామాలు, ఓటర్లు వేరువేరుగా ఉండడం గమనార్హంగా ఉంది.…

ఎన్‌ఆర్‌ఐ ఓటర్స్‌లో ఫస్ట్‌ కేరళ

May 1,2024 | 03:55

రెండోస్థానంలో ఆంధ్రప్రదేశ్‌ న్యూఢిల్లీ : దేశంలో ఎన్‌ఐఆర్‌ (నాన్‌ రెసిడెంట్‌ ఇండియన్స్‌) ఓట్లు ఉన్న రాష్ట్రాల్లో కేరళ మొదటి స్థానంలో ఉందని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇసి…

ఓటర్లు పెద్దఎత్తున తరలిరావాలి : ప్రధాని మోడి పిలుపు

Apr 19,2024 | 09:51

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్‌ ప్రారంభమైన వేళ … ఓటర్లు పెద్ద ఎత్తున తరలిరావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడి పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువకులు,…

Supreme Court : ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి

Apr 19,2024 | 08:36

ఎటువంటి అనుమానాలకు తావివ్వొద్దు ఇసికి స్పష్టం చేసిన సుప్రీం  వివిప్యాట్‌ స్లిప్పుల వెరిఫికేషన్‌పై తీర్పు రిజర్వ్‌ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా సాగాలని కేంద్ర…