కర్నూలు

  • Home
  • వృత్తివిద్యపై అవగాహన ఉండాలి 

కర్నూలు

వృత్తివిద్యపై అవగాహన ఉండాలి 

Feb 10,2024 | 14:11

ప్రజాశక్తి-ఆలూరు: విద్యార్ధులకు విద్యతో పాటు వృత్తి విద్య పై అవగాహన కలిగి ఉండాలని వృత్తి విద్యా శిక్షకులు ప్రకాష్ , మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రాఘవరావు,ఇంచార్జ్ ప్రిన్సిపాల్ వీరేష్…

గోపాలకృష్ణకు ఘన సన్మానం

Feb 9,2024 | 17:04

ప్రజాశక్తి-కర్నూలు అగ్రికల్చర్ : ఉద్యానశాఖలో 39 సంవత్సరాలుగా సేవలను అందించి శుక్రవారం పదవి విరమణ చేసిన గోపాలకృష్ణ కు ఉద్యాన వన శాఖ జాయింట్ డైరెక్టర్ రామాంజనేయులు,…

ఆశావర్కర్లు సమస్యలను పరిష్కరించాలి : సిఐటియు

Feb 9,2024 | 15:36

ప్రజాశక్తి-ఆదోనిరూరల్ : పట్టణంలో స్థానిక శ్రీనివాస్ భవన్ సర్కిల్లో,ఆశ వర్కర్ల అక్రమ అరెస్ట్ నిరసనగా ఆశ వర్కర్లు నిరసన వ్యక్తం చేశారు.ఈ నిరసన కార్యక్రమాన్ని సిఐటియు పట్టణ…

ఫిబ్రవరి 16 గ్రామీణ బందుకు సిపిఎం మద్దతు

Feb 9,2024 | 13:23

ప్రజాశక్తి-ఆదోని రూరల్ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక, కార్పొరేట్ విధానాలకు నిరసనగా సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాలు…

షరాఫ్ బజార్ అంగళ్లను తెరిపించాలి 

Feb 5,2024 | 16:53

పార్కింగ్ స్థలం లేదని షరాఫ్ బజార్ 110 అంగళ్లు సీజ్. అధికారుల నిర్లక్ష్యం తో 30 నెలలు మూతపడ్డాయి. ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : బాలాజీ ఉన్న సందర్భంలో…

8, 9వ తేదీల్లో కర్నూలు బాలోత్సవం వేడుకలు

Feb 4,2024 | 16:56

వేడుకలకు 3వేలమంది విద్యార్థులు బాలోత్సవ నిర్మాణ కమిటీ వెల్లడి ప్రజాశక్తి కర్నూలు కలెక్టరేట్ : ఫిబ్రవరి 8 మరియు 9 తేదీల్లో నిర్వహించనున్న కర్నూల్ మూడవ బాలోత్సవం…

నమ్మి మోసపోయాం.. మా సత్తా చూపిస్తాం : యూటిఎఫ్‌

Feb 4,2024 | 16:48

ఓట్‌ ఫర్‌ ఓపియస్‌ పోస్టర్‌ ఆవిష్కరణ ప్రజాశక్తి-కర్నూలు కలెక్టరేట్ : పాత పెన్షన్‌ తీసుకొచ్చి ఉద్యోగుల భవిష్యత్తుకు గ్యారెంటీ ఇచ్చే పార్టీలకే ఉద్యోగ ఉపాధ్యాయుల ఓట్లు వేస్తామనని…

అపోలో నూతన ఫార్మసీ ప్రారంభం

Feb 4,2024 | 15:43

ప్రజాశక్తి-ఎమ్మిగనూరు(కర్నూలు) : అపోలో ఫార్మసీ సేవలు అమోఘమని శిల్ప హాస్పిటల్‌ నిర్వాహకురాలు డాక్టర్‌ శిల్ప, మధుమేహ వైద్య నిపుణురాలు డాక్టర్‌ జశ్విత చౌదరి పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని…

కార‌ణం లేకుండా ఇంట‌ర్ ప‌రీక్ష‌ వాయిదానా?

Feb 3,2024 | 15:14

ప్రజాశక్తి-ఆదోని : ఎలాంటి కార‌ణం తెల‌ప‌కుండా ఇంట‌ర్ ప‌ర్యావ‌ర‌ణ ప‌రీక్ష‌ను వాయిదా వేయ‌డం అస‌మంజ‌సమ‌ని జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు అన్నారు. శ‌నివారం ఆదోనిలో ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడుతూ…