కర్నూలు

  • Home
  • బైరెడ్డి కాలనీలో తాగునీటి సమస్యను పరిష్కరించండి : వ్యకాస

కర్నూలు

బైరెడ్డి కాలనీలో తాగునీటి సమస్యను పరిష్కరించండి : వ్యకాస

Feb 26,2024 | 15:25

ప్రజాశక్తి-కర్నూలు హాస్పిటల్‌ : ఓర్వకల్లు మండలంలోని బైరెడ్డి కాలనీలో తాగునీటి సమస్య పరిష్కరించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బి.నాగన్న డిమాండ్‌ చేశారు.…

డబ్ల్యూటీఓ ఒప్పందాన్ని ఉపసంహరించుకోవాలి : రైతు సంఘం

Feb 26,2024 | 14:03

ఆదోని (కర్నూలు) : డబ్ల్యూటీఓ ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకొని రైతుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కే వెంకటేశ్వర్లు, సిఐటియు జిల్లా…

ఎడెక్స్‌ సంస్థతో చేసిన ఒప్పందాన్ని రద్దు చేయాలి : ఎస్‌ఎఫ్‌ఐ

Feb 25,2024 | 17:07

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్‌ : ఎడెక్స్‌ సంస్థతో ఉన్నత విద్యలో ఆన్లైన్‌ కోర్సుల ఒప్పందాన్ని రద్దు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ కర్నూలు నగర అధ్యక్ష కార్యదర్శులు అమర్‌, సాయి ఉదరు…

ఆశ వర్కర్ల‌ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి 

Feb 25,2024 | 16:19

ప్రజాశక్తి-ఆదోని (కర్నూలు) : ఎన్నిక‌ల ముందు ఇచ్చిన హామీ మేర‌కు ఆశా వ‌ర్క‌ర్ల‌ను ప్ర‌భుత్వ ఉద్యోగులుగా గుర్తించాల‌ని సిఐటియూ జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు…

ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన

Feb 25,2024 | 14:46

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : సుందరయ్య స్ఫూర్తి కేంద్రం, ప్రజారోగ్య వేదిక, ఏపీ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ల ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ నగర్ లోని సుందరయ్య భవన్లో…

26న అనంతపురంలో కాంగ్రెస్‌ భారీ బహిరంగ సభ

Feb 24,2024 | 15:56

ప్రజాశక్తి-ఆదోనిరూరల్‌ (కర్నూలు) : రాష్ట్ర పున్ణనిర్మనా పోరాట సభ ఈ నెల 26న అనంతపురంలోని జూనియర్‌ కళాశాలా మైదానంలో కాంగ్రెస్‌ పార్టీ భారీ బహిరంగ సభ  జరుగుతుందని…

ఆటోను ఢీకొన్న వాటర్‌ ట్యాంకర్‌.. పలువురికి తీవ్ర గాయాలు

Feb 23,2024 | 16:35

ప్రజాశక్తి -కర్నూలు క్రైమ్‌ :కర్నూల్‌ నగరంలో నంద్యాల చెక్పోస్ట్‌ సమీపంలో ప్రైవేటు వాటర్‌ ట్యాంకర్‌ ఆటోను ఢీకొని పలువురుకు తీవ్ర గాయాలైన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. కల్లూరు…

గ్రామీణ బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు సిఐటియు సంపూర్ణ మద్దతు

Feb 23,2024 | 15:52

ప్రజాశక్తి -కర్నూలు :గ్రామీణ బ్యాంకు ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల కొరకు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కర్నూలు నగరంలో సమ్మె నిర్వహించారు. ఈ సమ్మె సందర్భంగా జరిగిన…

ప్రతి కుటుంబానికీ రూ. ఐదువేలు కరువు భత్యం

Feb 23,2024 | 08:18

– వ్యకాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు డిమాండ్‌ ప్రజాశక్తి-ఆదోనిరూరల్‌ (కర్నూలు):కరువు బారి నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రతి కుటుంబానికీ రూ.ఐదు వేలు భత్యం ఇవ్వాలని ప్రభుత్వాన్ని…