కర్నూలు

  • Home
  • 104 ఉద్యోగుల సమస్యలపై పోరాడుదాం

కర్నూలు

104 ఉద్యోగుల సమస్యలపై పోరాడుదాం

Dec 10,2023 | 16:37

ప్రజాశక్తి కర్నూలు కార్పొరేషన్ : 104 ఉద్యోగుల సమస్యలపై పోరాడుదాం అని 104 యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంజిబాబు పిలుపునిచ్చారు.…

క్వింటాకి 10 వేల రూపాయలు గిట్టుబాటు ధర కల్పించాలి

Dec 9,2023 | 16:51

ప్రజాశక్తి-ఆదోనిరూరల్ : పత్తి పంట సాగు చేసిన ప్రతి రైతుకు ఒక క్వింటాల్కి పదివేల రూపాయలు గిట్టుబాటు ధర కల్పించాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు.…

పెండింగ్ ఉపాధి హామీ వేతనాలు వెంటనే చెల్లించాలి

Dec 9,2023 | 14:22

ప్రజాశక్తి-ఆదోనిరూరల్ : ఆదోని మండలంలోని గ్రామాలలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పని చేస్తున్న కూలీలకు సుమారు 8 వారాలు ఉపాధి హామీ వేతనాలు…

కరాటే పోటీలలో పద్మా విద్యా వికాస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ

Dec 6,2023 | 14:29

ప్రజాశక్తి-వెల్దుర్తి : వెల్దుర్తి పట్టణంలోని పద్మ విద్య వికాస్ విద్యార్థులు కర్నూల్ టౌన్ లోని దేవి ఫంక్షన్ హాల్ లో డిసెంబర్ మూడవ తేదీన జరిగిన దక్షిణ…

కాంగ్రెస్‌ గెలుపు పై సంబరాలు

Dec 4,2023 | 08:27

ప్రజాశక్తి-మద్దికేర (కర్నూలు) : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు పై మద్దికేర మండల పరిధిలోని మదనంతపురం గ్రామంలో వైసిపి నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఆదివారం…

బ‌దిలీలు, ప‌దోన్న‌తులు చేప‌ట్టాలి : ఎస్‌టీయు

Nov 30,2023 | 17:46

ప్రజాశక్తి-ఆదోని : మునిసిపల్ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు వెంట‌నే చేప‌ట్టాల‌ని ఎస్‌టీయు రాష్ట్ర అద‌న‌పు కార్య‌ద‌ర్శి నాగ‌రాజు డిమాండ్ చేశారు. గురువారం ఆదోనిలోని ఎస్టీయు భ‌వ‌న్‌లో సుధాక‌ర్…

స్పంద‌నలో స‌మ‌స్య‌లు స‌త్వ‌ర ప‌రిష్కారం

Nov 30,2023 | 15:54

ప్రజాశక్తి-ఆదోని : ప్ర‌జ‌లు త‌మ స‌మ‌స్య‌లు స‌త్వ‌ర ప‌రిష్కారానికి ప్ర‌తి గురువారం ఆయా స‌చివాల‌యాల్లో నిర్వ‌హించే స్పంద‌నను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ర‌ఘునాథ్ రెడ్డి కోరారు.…

పోలింగ్‌ కేంద్రాలను తనిఖీ చేసిన సబ్‌ కలెక్టర్‌

Nov 30,2023 | 15:17

ప్రజాశక్తి-ఆదోని(కర్నూలు) : ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌ 2024లో భాగంగా గురువారం ఆదోనిలోని పాత టిజిఎల్‌ పాలిటెక్నిక్‌ కళాశాల, నిజాముద్దీన్‌ కాలనీలోని మసూదియా…

గ్రామీణ క్రీడాకారులను వెలికితీసేందుకే ఆడుదాం ఆంధ్ర

Nov 29,2023 | 16:37

ప్రజాశక్తి-ఆస్పరి : గ్రామీణ ప్రాంతాలలోని క్రీడాకారులను వెలికి తీసేందుకే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని చేపట్టిందని ఎంపిడిఓ రాణేమ్మ అన్నారు. బుధవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఆడుదాం…