కర్నూలు

  • Home
  • అవినీతి కేసులో తొందరలోనే జగన్ జైలుకు

కర్నూలు

అవినీతి కేసులో తొందరలోనే జగన్ జైలుకు

Nov 26,2023 | 11:52

ప్రజాశక్తి-ఆదోని : అవినీతి కేసుల్లో కూరుకుపోయిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త్వ‌ర‌లో జైలుకు వెళ్ల‌డం త‌ప్ప‌ద‌ని ఆదోని టీడీపీ మాజీ ఇన్‌ఛార్జీ గుడిసె అది కృష్ణ‌మ్మ అన్నారు. ఆదోని…

సజ్జలను కలిసిన సచివాలయం మండల కన్వీనర్ హనుమంతు

Nov 24,2023 | 16:29

ప్రజాశక్తి-తుగ్గలి : రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని వైసిపి సచివాలయాల మండల కన్వీనర్ ఆర్ హనుమంతు, టైలర్ల సంఘం రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర్ రెడ్డి శుక్రవారం…

రైతు ఆత్మహత్యలపై స్పందించని ప్రభుత్వం

Nov 24,2023 | 15:20

ప్రజాశక్తి-ఆదోని : క‌రువు ప‌రిస్థితుల దృష్ట్యో రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయ‌ని జనసేన పార్టీ పట్టణ మండలాధ్యక్షులు యం.తాహేర్ వలి, రేణు వర్మ, పులి…

కర్నూలు నుండి విజయవాడకు రైలు నడపాలి : సిఐటియు

Nov 23,2023 | 16:32

ప్రజాశక్తి – కర్నూలు : కర్నూలు నగరం నుండి విజయవాడకు ప్రతిరోజూ రైలు నడపాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంజిబాబు డిమాండ్‌ చేశారు. కర్నూలు…

రైల్వే ప్రైవేటీకరణను ఆపాలి

Nov 23,2023 | 15:23

ప్రజాశక్తి-ఆదోని (కర్నూలు) : రైల్వే ప్రయివేటీకరణను ఆపాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి ఈరన్న, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు తిప్పన్న, పీఎస్‌ గోపాల్‌, పట్టణ ఉపాధ్యక్షులు లక్ష్మన్న,…

లారీ ఢీకొని యువకుడు మృతి

Nov 23,2023 | 11:55

ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్ : కర్నూలు మండలం గార్గేయపురం పరిధిలోని నగరవనం సమీపంలో బైకును లారీ ఢీకొన్న ఘటనలో యువకుడు మృతి చెందిన ఘటన గురువారం ఉదయం చోటుచేసుకుంది.…

అనారోగ్యంతో అటెండర్ మృతి

Nov 23,2023 | 11:52

ప్రజాశక్తి-మద్దికేర : మద్దికేర మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో వర్కర్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి బండారు రామాంజనేయులు (58) అనారోగ్యంతో బుధవారం మరణించారు. విషయం తెలుసుకున్న జెడ్పిటిసి…

పొదుపు సంఘాలలో మొండి బకాయిలు చెల్లించాలి : ఏపిఎం మధుబాబు

Nov 23,2023 | 09:13

ప్రజాశక్తి-మద్దికేర : మద్దికేర మండల కేంద్రం ఎడవలి గ్రామపంచాయతీలో ఉన్న పొదుపు సంఘాల్లో అవినీతి జరిగినట్లు ఏపీఎం మధుబాబు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లబ్ధిదారులకు…

రాష్ట్రం వైపు యావ‌త్ దేశం చూపు

Nov 22,2023 | 16:22

ప్రజాశక్తి-ఆదోని(కర్నూల్) : ఇచ్చిన హామీల‌ను 98 శాతం నెర‌వేర్చి యావ‌త్ దేశం చూపు రాష్ట్రం వైపు చూసేలా చేసిన ఘ‌నత సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికే ద‌క్కుతుంద‌ని నియోజ‌క‌వ‌ర్గ…