ప్రయివేటు బస్సు బోల్తా.. 15 మందికి గాయాలు
ప్రజాశక్తి-అద్దంకి (బాపట్ల జిల్లా) : ప్రయివేటు బస్సు బోల్తాపడి 15 మందికి గాయాలైన సంఘటన బాపట్ల జిల్లా అద్దంకి మండలంలోని తిమ్మాయపాలెం గ్రామ సమీపంలో ఆదివారం చోటు…
ప్రజాశక్తి-అద్దంకి (బాపట్ల జిల్లా) : ప్రయివేటు బస్సు బోల్తాపడి 15 మందికి గాయాలైన సంఘటన బాపట్ల జిల్లా అద్దంకి మండలంలోని తిమ్మాయపాలెం గ్రామ సమీపంలో ఆదివారం చోటు…
అమరావతి : ఎన్నికల నగారా మోగిన వేళ … రాష్ట్రంలో ఏప్రిల్ 15 వ తేదీ వరకు ఓటు హక్కును నమోదు చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం…
న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘంలో కమిషనర్లుగా అనుప్ చంద్ర పాండే పదవీ విరమణ, అరుణ్ గోయెల్ ఆకస్మిక రాజీనామాతో ఏర్పడిన ఖాళీలను త్వరలోనే భర్తీ చేయనున్నట్టు…
కూసుమంచి (ఖమ్మం) : ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తాపడి 15మంది ప్రయాణీకులు గాయపడిన ఘటన శనివారం తెల్లవారుజామున ఖమ్మం జిల్లా కూసుమంచి సమీపంలో జరిగింది. సూర్యాపేట-ఖమ్మం జాతీయ…
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : ఈ ఏడాది రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఐఎఎస్ ఉద్యోగాలు ఖాళీలు ఏర్పడనున్నాయి. పలువురు అధికారులు ఉద్యోగ విరమణ చేయనుండటంతో…
ప్రజాశక్తి- అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 15న కర్నూలు, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. మొదట ఉదయం 9:30కు కర్నూలు నగరానికి చేరుకుంటారు.…
తెలంగాణ : బంజారాలు పూజించుకునే సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతిని పురస్కరించుకుని … తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 15వ తేదీని సెలవు దినంగా ప్రకటించింది. మంత్రి కోమటిరెడ్డి…
సోమాలియా : 15 మంది భారత సిబ్బందితో లైబీరియన్ జెండా ఉన్న ఓడను సోమాలియా తీరంలో హైజాక్ చేసినట్లు సైనిక అధికారులు శుక్రవారం ప్రకటించారు. భారత నౌకాదళానికి…
ప్రేగ్ : చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్లోని ఒక యూనివర్శిటీలో ఒక సాయుధుడు జరిపిన కాల్పుల్లో 15 మంది మరణించగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. సాయుధుడ్ని కూడా…