15

  • Home
  • 2024 AP Elections- ఉదయం 10 గంటలకు 15 శాతం మేర పోలింగ్‌

15

2024 AP Elections- ఉదయం 10 గంటలకు 15 శాతం మేర పోలింగ్‌

May 13,2024 | 10:32

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 10 గంటల వరకు 15 శాతం మేర పోలింగ్‌ నమోదయిందని ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది. అత్యధికంగా గాజువాక సెగ్మెంట్లో 19.1…

ప్రయివేటు బస్సు బోల్తా.. 15 మందికి గాయాలు

Mar 17,2024 | 21:50

ప్రజాశక్తి-అద్దంకి (బాపట్ల జిల్లా) : ప్రయివేటు బస్సు బోల్తాపడి 15 మందికి గాయాలైన సంఘటన బాపట్ల జిల్లా అద్దంకి మండలంలోని తిమ్మాయపాలెం గ్రామ సమీపంలో ఆదివారం చోటు…

15లోగా ఇద్దరు ఎన్నికల కమిషనర్ల నియామకం ?

Mar 12,2024 | 10:21

న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘంలో కమిషనర్లుగా అనుప్‌ చంద్ర పాండే పదవీ విరమణ, అరుణ్‌ గోయెల్‌ ఆకస్మిక రాజీనామాతో ఏర్పడిన ఖాళీలను త్వరలోనే భర్తీ చేయనున్నట్టు…

ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా – 15మందికి గాయాలు

Mar 9,2024 | 11:10

కూసుమంచి (ఖమ్మం) : ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తాపడి 15మంది ప్రయాణీకులు గాయపడిన ఘటన శనివారం తెల్లవారుజామున ఖమ్మం జిల్లా కూసుమంచి సమీపంలో జరిగింది. సూర్యాపేట-ఖమ్మం జాతీయ…

ఈ ఏడాది భారీగా ఐఎఎస్‌ల ఖాళీలు – ఉద్యోగ విరమణ చేయనున్న 15 మంది

Mar 6,2024 | 11:15

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : ఈ ఏడాది రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఐఎఎస్‌ ఉద్యోగాలు ఖాళీలు ఏర్పడనున్నాయి. పలువురు అధికారులు ఉద్యోగ విరమణ చేయనుండటంతో…

15న కర్నూలు, గుంటూరు జిల్లాల్లో సిఎం పర్యటన

Feb 14,2024 | 11:11

ప్రజాశక్తి- అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 15న కర్నూలు, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. మొదట ఉదయం 9:30కు కర్నూలు నగరానికి చేరుకుంటారు.…

సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ జయంతి – తెలంగాణలో ఫిబ్రవరి 15న సెలవు

Feb 10,2024 | 11:35

తెలంగాణ : బంజారాలు పూజించుకునే సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ జయంతిని పురస్కరించుకుని … తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 15వ తేదీని సెలవు దినంగా ప్రకటించింది. మంత్రి కోమటిరెడ్డి…

15మంది భారత సిబ్బందితో ఉన్న ఓడ హైజాక్‌..!

Jan 5,2024 | 11:36

సోమాలియా : 15 మంది భారత సిబ్బందితో లైబీరియన్‌ జెండా ఉన్న ఓడను సోమాలియా తీరంలో హైజాక్‌ చేసినట్లు సైనిక అధికారులు శుక్రవారం ప్రకటించారు. భారత నౌకాదళానికి…