సీసీఎస్ ఏసీపీ ఇంట్లో ఏసీబీ దాడుల కలకలం
హైదరాబాద్ : హైదరాబాద్లో సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర్ రావు ఇంట్లో ఏసీబీ మంగళవారం ఉదయం నుంచి సోదాలు చేపట్టింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణల…
హైదరాబాద్ : హైదరాబాద్లో సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర్ రావు ఇంట్లో ఏసీబీ మంగళవారం ఉదయం నుంచి సోదాలు చేపట్టింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణల…
ప్రజాశక్తి-కలెక్టరేట్ (కృష్ణా) : కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సివిల్ సప్లయిస్ డిప్యూటీ తహశీల్దార్ ఎసిబికి చిక్కారు. ఆయనను ఎసిబి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎసిబి అధికారులు తెలిపిన…
హైదరాబాద్ : వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక నిందితుడు ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ.. తెలంగాణ హైకోర్టులో దస్తగిరి దాఖలు చేసిన…
హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్లో శనివారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించించారు. ఈ దాడుల్లో రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఎస్సై…
రూ.70 వేల లంచం తీసుకుంటూ.. పట్టుబడ్డ వైనం ప్రజాశక్తి-టంగుటూరు (ప్రకాశం జిల్లా) :ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన ఎస్ఐ ఎ నాగేశ్వరరావు ఎసిబి వలకు చిక్కారు. రూ.70…
ప్రజాశక్తి-విజయనగరం : లంచం తీసుకుంటూ విజయనగరం మండల డిప్యూటీ తహశీల్దార్ కొట్నాన శ్రీనివాసరావు ఏసీబీకి చిక్కాడు. సర్వే నెంబర్ కరెక్షన్ కోసం శ్రీనివాస్ రైతు నుంచి పది…
ప్రజాశక్తి-విజయవాడ : విజయవాడ నగరపాలక సంస్థ వెహికల్ డిపో ఇన్ఛార్జి ఎఇ తోట ఈశ్వర్ ఎసిబి అధికారులకు సోమవారం పట్టుబడ్డారు. ఎసిబి అధికారుల కథనం ప్రకారం.. వెహికల్…
ఏడాది సస్పెన్షన్ కాలపరిమితి దాటితే తిరిగి విధుల్లోకి రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : ఎన్నికల సమయంలో అవినీతి కేసుల్లో విచారణ…