Agriculture

  • Home
  • తడిచిన ధాన్యం మద్దతు ధరకే కొనుగోలు చేస్తాం : మంత్రి తుమ్మల

Agriculture

తడిచిన ధాన్యం మద్దతు ధరకే కొనుగోలు చేస్తాం : మంత్రి తుమ్మల

May 8,2024 | 15:08

హైదరాబాద్‌: రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు కీలక ప్రకటన చేశారు.…

వ్యవసాయ పరిశోధనలో క్షీణిస్తున్న వ్యయం : సర్వే

May 7,2024 | 14:19

న్యూఢిల్లీ :   2011-2022 మధ్య కాలంలో వ్యవసాయ పరిశోధనా వ్యయం క్షీణించింది.వాస్తవానికి వ్యవసాయ పరిశోధనలో ఖర్చు చేసిన వ్యయానికి ప్రతి రూపాయికి సుమారు రూ.13.85పైసలు రాబడి వస్తుందని…

వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలంటే బిజెపిని ఓడించాల్సిందే

Mar 13,2024 | 07:13

ఫిబ్రవరి 13 నుండి హర్యానా లోని శంభు బోర్డర్‌ దగ్గర ఆందోళన చేస్తున్న రైతాంగం మీద హర్యానా బిజెపి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దమనకాండ సాగిస్తున్నది. పోలీసు…

వ్యవసాయ నిధులు రూ.లక్ష కోట్లు వెనక్కి : అకౌంట్స్‌ ఎట్‌ ఎ గ్లాన్స్‌ నివేదిక వెల్లడి

Jan 19,2024 | 16:51

రైతులకు, వ్యవసాయ రంగానికి తీరని ద్రోహం : ఎఐకెఎస్‌ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : వ్యవసాయ రంగాన్ని ధ్వంసం చేసి కార్పొరేట్లపరంగావించడమే కార్యక్రమంగా పెట్టుకున్న మోడీ సర్కార్‌ అసలు…

రబీలోనూ తరుగే

Dec 29,2023 | 08:16

  డిసెంబర్‌ ముగుస్తున్నా సాగని సాగు ఇప్పటికి 11 లక్షల ఎకరాలు తక్కువ ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : రబీ సేద్యం కూడా తరుగులోనే ఉంది.…

దయనీయ పరిస్థితులపై గ్రామీణ శ్రామికుల సమరశీల పోరాటాలు

Dec 21,2023 | 07:06

వ్యవసాయ కార్మికులు-గ్రామీణ శ్రామికవర్గమైన వీరు భారతదేశంలో అత్యంత అట్టడుగు వర్గం. కట్టుబానిసలైన వ్యవసాయ కార్మికులు తమ ఉక్కు సంకెళ్ళ నుండి బంధ విముక్తులైనా ఆకలి, పెరుగుతున్న నిరుద్యోగమనే…

రైతులకు ఇచ్చే సాయం పెంచేది లేదు : వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌

Dec 6,2023 | 10:10

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పిఎం-కిసాన్‌) కింద రైతులకు ప్రస్తుతం ఇస్తున్న రూ. 6 వేల సాయాన్ని పెంచే యోచనేదీ లేదని…