arest

  • Home
  • మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కేసు.. నటుడి అరెస్టు

arest

మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కేసు.. నటుడి అరెస్టు

Apr 28,2024 | 10:41

మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కేసులో నటుడు సాహిల్‌ ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ముంబై పోలీసులు ఛత్తీస్‌గఢ్‌లో పట్టుకున్నారు. మధ్యంతర బెయిల్‌కు ముంబై కోర్ట్‌ నిరాకరించడంతో సాహిల్‌…

ఛత్తీస్‌గఢ్‌ మాజీ ఐఎఎస్‌ అరెస్ట్‌

Apr 22,2024 | 01:01

మద్యం కుంభకోణంలో రూ.200 కోట్ల మనీలాండరింగ్‌కు సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) ఛత్తీస్‌గఢ్‌కి చెందిన మాజీ ఐఎఎస్‌ అనిల్‌ తుతే జాను, ఆయన కుమారుడు యష్‌…

హేమంత్‌ సోరేన్‌పై కేసులో మూడో వ్యక్తి అరెస్టు

Apr 9,2024 | 23:58

రాంచీ : జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరేన్‌పై విచారణ జరుగుతున్న మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) మూడో వ్యక్తిని అరెస్టు చేసింది. ఈ విషయాన్ని…

కేజ్రీవాల్‌ పిఎ, ఆప్‌ ఎమ్మెల్యేను ప్రశ్నించిన ఇడి

Apr 8,2024 | 23:59

ఓటుతో సమాధానం చెప్పండి : ఆప్‌ ఎన్నికల ప్రచారం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) చర్యలు…

గంజాయి కేసులో నిందితుడికి పదేళ్ల జైలు

Apr 9,2024 | 01:22

ప్రజాశక్తి-గుంటూరు లీగల్‌ : అక్రమంగా ఇంట్లో గంజాయి నిల్వ చేసిన కేసులో నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష, రూ. లక్ష జరిమానా విధిస్తూ గుంటూరు ఒకటవ అదనపు…

కేసీఆర్‌ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావు అరెస్ట్‌

Apr 2,2024 | 14:56

హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావును మంగళవారం హైదరాబాద్‌ పోలీసులు భూవివాదం కేసులో అరెస్ట్‌ చేశారు. మన్నెగూడలో 2…

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు

Mar 28,2024 | 15:54

హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో పోలీసులు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మాజీ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావు, సీఐ గట్టు మల్లును బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో విచారిస్తున్నారు.…

Indian Navy : 35మంది సముద్రపు దొంగలను పట్టుకున్న ఇండియన్ నేవీ

Mar 23,2024 | 12:20

ముంబై: సోమాలియా తీరంలో సముద్రపు దొంగలతో భారత యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ కోల్‌కతా ఈ ఉదయం ముంబై తీరం చేరింది. 35 మంది సముద్రపు దొంగలను ముంబై పోలీసులకు…

ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహశీల్దార్‌

Mar 21,2024 | 16:02

ప్రజాశక్తి-విజయనగరం : లంచం తీసుకుంటూ విజయనగరం మండల డిప్యూటీ తహశీల్దార్‌ కొట్నాన శ్రీనివాసరావు ఏసీబీకి చిక్కాడు. సర్వే నెంబర్‌ కరెక్షన్‌ కోసం శ్రీనివాస్‌ రైతు నుంచి పది…