Atchannaidu

  • Home
  • సహకార రంగ అభివృద్ధికి చర్యలు

Atchannaidu

సహకార రంగ అభివృద్ధికి చర్యలు

Dec 25,2024 | 21:11

‘సహకారంతో సంవృద్ధి’లో మంత్రి అచ్చెన్నాయుడు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సహకార రంగ అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రణాళికా బద్ధంగా చర్యలు తీసుకుంటోందని వ్యవసాయ, సహకారశాఖ…

డ్రోన్లతో వ్యవసాయం చేసేలా ప్రణాళికలు

Nov 7,2024 | 23:33

ఎరువులు, మందుల పిచికారి వల్ల తగ్గనున్న ఖర్చు : అచ్చెన్నాయుడు ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతు డ్రోన్లతో వ్యవసాయం చేసేలా టిడిపి…

త్వరలో నూతన కౌల్దారుల చట్టం

Oct 8,2024 | 02:21

భూ యజమానుల హక్కులకు నష్టం లేకుండా కౌల్దార్లకు న్యాయం జరిగేలా చర్యలు ముసాయిదా చట్టంపై సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు ప్రజాశక్తి- గుంటూరు : రాష్ట్రంలో అందరి ఆమోదంతో…

తాను చనిపోతూ నలుగురుని బ్రతికించాడు

Jul 20,2024 | 11:40

 చల్ల శ్రీనివాస్ అవయవదానం ఆదర్శనీయం మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రజాశక్తి-నౌపడ: శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం గోవిందపురం పంచాయతీ జొన్నలపాడు గ్రామానికి చెందిన చల్లా శ్రీనివాస్ అనే…

23 నుంచి ‘పొలం పిలుస్తోంది’

Jul 13,2024 | 00:08

మత్స్యకారులకు డీజిల్‌ రాయితీ పథకం పునరుద్ధరణ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఆధునిక వ్యవసాయ పద్ధతులపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు ఈ…

3 జిల్లాలకు కేంద్ర, రాష్ట్ర మంత్రి పదవులు

Jun 12,2024 | 22:54

శ్రీకాకుళం, పశ్చిమగోదావరి, గుంటూరులకు చోటు ప్రజాశక్తి- యంత్రాంగం : రాష్ట్రంలోని మూడు జిల్లాలకు కేంద్ర, రాష్ట్ర మంత్రి పదవులు దక్కాయి. వీటిలో శ్రీకాకుళం, పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాలు…

ఎన్‌టిఆర్‌ జయంతిని ఘనంగా నిర్వహించాలి

May 27,2024 | 23:21

టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కె అచ్చెన్నాయుడు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతిని ఘనంగా నిర్వహించాలని టిడిపి…

జనాన్ని చూసి ఓర్వలేకే వైసిపి దాడులు : టిడిపి

May 14,2024 | 21:00

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పోలింగ్‌ బూత్‌ల వద్ద జనసునామీని చూసి ఓర్వలేని జగన్‌, అతని గ్యాంగ్‌ దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు,…

రాయి దాడి కేసులో ‘బొండా’కు వేధింపులు

Apr 21,2024 | 00:23

 టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కె అచ్చెన్నాయుడు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాయి దాడి కేసులో తమ పార్టీ విజయవాడ సెంట్రల్‌ అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావును ముఖ్యమంత్రి…