Ayodhya

  • Home
  • దళితుడినైన నేను అయోధ్యకు వెళితే… అనుమతించేవారా? : ఖర్గే

Ayodhya

దళితుడినైన నేను అయోధ్యకు వెళితే… అనుమతించేవారా? : ఖర్గే

Apr 19,2024 | 13:01

న్యూఢిల్లీ :    దళితులు, గిరిజనులు ఇప్పటికీ వివక్షను ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే పేర్కొన్నారు. తమ కులాల వారిని ఇప్పటికీ దేవాలయాల్లోకి అనుమతించరని, ఒకవేళ…

అట్టహాసంగా రామ్‌లల్లా ప్రతిష్ట

Jan 23,2024 | 08:05

అయోధ్య : సుదీర్ఘకాలం ఎదురు చూసిన తర్వాత రాముడు తన ఇంటికి వచ్చాడని ప్రధాని మోడీ అన్నారు. ‘ఎన్నో చెప్పాలని అనుకున్నాను. కానీ నా గొంతు ఉక్కిరిబిక్కిరి…

రామ మందిర నిర్మాణం భారతీయ సమాజ పరిపక్వతకు ప్రతిబింబం : మోడీ

Jan 22,2024 | 16:39

అయోధ్య (ఉత్తరప్రదేశ్‌) : రామ మందిర నిర్మాణం భారత సమాజ పరిపక్వతకు అద్దం పడుతుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సోమవారం (జనవరి 22) అయోధ్యలో మోడీ…

అయోధ్యకు స్పైస్‌జెట్‌ ప్రత్యేక సేల్‌ – టికెట్లకు ఆఫర్లు

Jan 22,2024 | 13:03

న్యూఢిల్లీ : అయోధ్య రామమందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా … ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ ప్రత్యేక సేల్‌ను ప్రారంభించింది. అందులో భాగంగా కనిష్ఠంగా రూ.1,622…

నేడు రాముని విగ్రహాన్ని ప్రతిష్టించనున్న ప్రధాని మోడీ

Jan 22,2024 | 12:41

అయోధ్య : అయోధ్యలో నేడు (సోమవారం) ప్రధాని మోడీ శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. మధ్యాహ్నం 12.20 నుంచి 12.30 గంటల మధ్య సమయంలో విగ్రహ ప్రతిష్ట జరగనుంది.…

అయోధ్యకు పారిశ్రామికవేత్తలు

Jan 22,2024 | 11:06

ఉత్తరప్రదేశ్‌ : అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ట కార్యక్రమం మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి సుమారు 7వేల మంది అతిధులు…

అయోధ్య వెళ్లం : పవార్‌, లాలూప్రసాద్‌

Jan 18,2024 | 07:59

న్యూఢిల్లీ : అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావడం లేదని ఎన్‌సిపి అధినేత శరద్‌ పవార్‌, ఆర్‌జెడి అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ప్రకటించారు. అయోధ్యలో…

అయోధ్య మార్గంలో రైళ్లు రద్దు … ఎందుకంటే ..!

Jan 16,2024 | 12:14

అయోధ్య (ఉత్తరప్రదేశ్‌) : ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ప్రస్తుతం రైల్వే ట్రాక్‌ డబ్లింగ్‌ (సింగిల్‌ ట్రాక్‌ డబ్లింగ్‌), విద్యుదీకరణ పనులు కొనసాగుతుండటంతో … జనవరి 16 నుండి 22…

అయోధ్యకు రానని రాముడు కల్లోకొచ్చి చెప్పాడు : బీహార్‌ మంత్రి తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌

Jan 15,2024 | 13:15

బీహార్‌ : అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమం మొత్తం ఎన్నికల స్టంట్‌ అని బీహార్‌ మంత్రి, మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు…