BJP

  • Home
  • టిడిపి, వైసిపిలకు ఓటు వేస్తే బిజెపికి వేసినట్టే : పిసిసి అధ్యక్షులు వైఎస్‌.షర్మిల

BJP

టిడిపి, వైసిపిలకు ఓటు వేస్తే బిజెపికి వేసినట్టే : పిసిసి అధ్యక్షులు వైఎస్‌.షర్మిల

Feb 10,2024 | 10:26

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి, చాగల్లు : బిజెపికి గులాంగిరీ చేసే పార్టీలను ఓడించాలని పిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల కోరారు. రానున్న ఎన్నికల్లో టిడిపి, వైసిపిలకు ఓటు…

బిజెపిని, ఆ పార్టీతో పొత్తు కలిసే టిడిపి-జనసేన, నిరంకుశ వైసిపిని ఓడించండి : సిపిఎం, సిపిఐ పిలుపు

Feb 10,2024 | 10:17

వామపక్ష, లౌకిక శక్తులను గెలిపించాలని విజ్ఞప్తి 20న విజయవాడలో రాష్ట్ర సదస్సు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపిని, ఆ పార్టీతో…

ఫెడరల్‌ వ్యవస్థను ఖూనీ చేస్తోన్న బిజెపి : ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కేరళ సంఘీభావ ధర్నాలు

Feb 9,2024 | 11:41

రాష్ట్రాల హక్కులను కాలరాస్తోన్న కేంద్రం : రాఘవులు హిందూదేశంగా మార్చేందుకు కుట్రలు : వి. శ్రీనివాసరావు ప్రజాశక్తి – యంత్రాంగం : కేరళలోని వామపక్ష ప్రభుత్వం పట్ల…

అద్వానీకి భారతరత్నప్రధాని అభినందనలు

Feb 3,2024 | 21:25

న్యూఢిల్లీ : బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీకి ప్రతిష్టాత్మక భారతరత్న అవార్డును కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ విషయాన్ని…

మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని బిజెపి కుట్ర చేస్తోంది : కేజ్రీవాల్‌

Jan 27,2024 | 12:13

న్యూఢిల్లీ : బిజెపిపై న్యూఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌ సంచలన ఆరోపణలు చేశారు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని బిజెపి కుట్ర చేస్తోందని… ఏడుగురు ఆప్‌ ఎమ్మెల్యేలకు రూ.25…

రైతులకు బిజెపి ద్రోహం

Jan 25,2024 | 08:14

లక్ష కోట్లు నిధులు వెనక్కి పంపిన కేంద్ర వ్యవసాయ శాఖ : ఎస్‌కెఎం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రూ. లక్ష కోట్ల నిధులను వెనక్కి (సరెండర్‌) పంపినందుకు…

గుజరాత్‌లో మద్యానికి తలుపులు తెరిచిన బిజెపి

Jan 24,2024 | 10:18

గిఫ్ట్‌ సిటీలో అనుమతించిన ప్రభుత్వం గాంధీనగర్‌ : మద్యపానం ఆరోగ్యానికి హానికరం..మద్యాన్ని సంపూర్ణంగా నిషేదించాలని నినదించి మద్య రహిత సమాజాన్ని ఆకాంక్షించిన మహాత్మాగాంధీ నడిచిన నేలపై బిజెపి…

భారత్‌లో బిజెపి విధానాల ఫలితం : ‘హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌’ నివేదిక

Jan 13,2024 | 11:45

మైనారిటీలపై పెరిగిన హింస మానవ హక్కులపై ప్రభావం జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, విమర్శకులపై దాడులు న్యూఢిల్లీ : గతేడాది దేశంలో బిజెపి ప్రభుత్వ వివక్షాపూరిత పాలన, విభజన…

బిజెపిని ఓడించండి : భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక పిలుపు

Jan 13,2024 | 09:31

మద్దతు పార్టీలకూగుణపాఠం చెప్పాలి సదస్సులో గళమెత్తినపలు పార్టీల, ప్రజాసంఘాల నాయకులు, మేధావులు ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : అమరావతిరాజ్యాంగానికి, ప్రజల ప్రజాస్వామిక హక్కులకు హాని తలపెట్టిన…