బిజెపి గూటికి చేరితే పునీతులే.. 23 మంది ప్రతిపక్ష నేతలపై ‘నో యాక్షన్ ‘
న్యూఢిల్లీ : అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతిపక్ష నేతలు బిజెపి గూటికి చేరితే పునీతులైనట్లేనని మరోసారి నిర్థారణైంది. తాజాగా అవినీతి కేసులను ఎదుర్కొన్న 25 మంది…
న్యూఢిల్లీ : అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతిపక్ష నేతలు బిజెపి గూటికి చేరితే పునీతులైనట్లేనని మరోసారి నిర్థారణైంది. తాజాగా అవినీతి కేసులను ఎదుర్కొన్న 25 మంది…
అభ్యర్థుల ఎంపికలో అధిష్టానానికి తలనొప్పులు బాహాటంగానే అసంతృప్తుల వెల్లడి అహ్మదాబాద్ : అభ్యర్థుల ఎంపికపై గుజరాత్లో బిజెపి నిరసనలు, ఆందోళనలను ఎదుర్కొంటోంది. అమ్రేలీలో సిట్టింగ్ ఎంపి నారాన్…
హాజరు కానున్న పవన్ కల్యాణ్ : నాదెండ్ల మనోహర్ ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు జిల్లా) : టిడిపి, జనసేన, బిజెపి కూటమి సభను బుధవారం గుంటూరు జిల్లా తెనాలిలో…
ముజఫర్నగర్ (యుపి) : బిజెపి అభ్యర్థికి మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో కొంతమంది వ్యక్తులు రాళ్లు విసిరి, పలు కార్లను ధ్వంసం చేశారు. ముజఫర్నగర్ జిల్లా ఖతౌలి…
న్యూఢిల్లీ : అరుణాచల్ ప్రదేశ్లోని 60 అసెంబ్లీ స్థానాలకుగాను 10 స్థానాల్లో బిజెపి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుత సిఎం పెమా ఖండూ ఒక్కరే ముక్తో నుంచి…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : బిజెపి రాజకీయ ఆయుధంగా కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) వ్యవహరిస్తోందని ఢిల్లీ మంత్రి అతిషి విమర్శించారు. లిక్కర్ స్కామ్కు సంబంధించిన…
కోటక్ మహింద్రా బ్యాంకుకు అనుకూలంగా వ్యవహరించిన ఆర్బిఐ ఆ తర్వాత కాషాయం పార్టీ ఖాతాకు చేరిన సొమ్ము న్యూఢిల్లీ : ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసిన వారి…
హైదరాబాద్ : మేడిపల్లి పోలీస్ స్టేషన్లో బండి సంజయ్ పై కేసు నమోదైంది. చెంగిచర్లలో పిట్టల బస్తి బాధితులను పరామర్శించడానికి బండి సంజయ్, అతని అనుచరులు రాగా,…
అనంతపురం ప్రతినిధి : టిడిపి, జనసేనతో కలసి సీట్లు సర్ధుబాటు చేసుకున్న బిజెపిలో టిక్కెట్ల కాక పుట్టిస్తున్నాయి. గత ఎన్నికల్లో…