మరికొద్ది సేపటిలో తెలంగాణ వార్షిక బడ్జెట్
తెలంగాణ : మరికొద్ది సేపటిలో తెలంగాణ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ 2025-26ను ప్రవేశపెట్టనున్నారు. డిప్యూటి సిఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను…
తెలంగాణ : మరికొద్ది సేపటిలో తెలంగాణ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ 2025-26ను ప్రవేశపెట్టనున్నారు. డిప్యూటి సిఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను…
చెన్నై : కేంద్రం మనల్ని మోసం చేసిందని.. అందుకే రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు సొంత నిధులను కేటాయిస్తున్నట్లు తమిళనాడు ఆర్థికమంత్రి తంగం తెన్నరసు అన్నారు. నేడు ఆయన…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన 12వ పిఆర్సి గురించి ప్రస్తావన లేదని పిడిఎఫ్ ఎమ్మెల్సీ బి గోపిమూర్తి అన్నారు. శాసనమండలిలో…
కేటాయింపు, వ్యయం మధ్య పెరుగుతున్న అగాధం తల్లికి వందనానికి రూ.13 వేల కోట్లకు గాను రూ.9,407కు కుదింపు బడ్జెట్పై చర్చలో పిడిఎఫ్ ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో…
ప్రజాశక్తి-కడప అర్బన్ : బడ్జెట్ పై శాసనసభలో ప్రజాప్రతినిధులు స్పందించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జి. చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. సోమవారం అంబేద్కర్ సర్కిల్ వద్ద రాష్ట్ర…
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మహిళా సంక్షేమాన్ని, ఇచ్చిన వాగ్దానాలను పూర్తిగా విస్మరించిందని ఐద్వా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు బి.ప్రభావతి,…
చేనేత కార్మిక సంఘం నాయకులు ప్రజాశక్తి – మంగళగిరి (గుంటూరు జిల్లా) : టిడిపి కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో చేనేతకు తీరని అన్యాయం జరిగిందని…
చేనేత జౌళి శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద చేనేత కార్మికుల ధర్నా ప్రజాశక్తి-మంగళగిరి : చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, రాష్ట్ర బడ్జెట్లో చేనేతకు 2000…
ప్రజాశక్తి-అమరావతి : 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.3,22,359 కోట్లతో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టారు. ఆర్థిక మంత్రి పయ్యావుల…