Case

  • Home
  • చిన్నారిపై లైంగిక దాడి కేసులో దోషికి క్షమాభిక్ష – దేశాధ్యక్షురాలు రాజీనామా..!

Case

చిన్నారిపై లైంగిక దాడి కేసులో దోషికి క్షమాభిక్ష – దేశాధ్యక్షురాలు రాజీనామా..!

Feb 11,2024 | 13:02

హంగరీ : చిన్నారిపై లైంగిక దాడి కేసుకు సంబంధించి దోషికి హంగరీ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టడం ఉద్రిక్తతలకు దారితీసింది. కొంతకాలం క్రితం ఓ బాలల సంరక్షణాలయ ప్రధాన…

హీరోలు వెంకటేష్‌-రానాలపై కేసు నమోదు – కోర్టు కీలక ఆదేశం

Jan 29,2024 | 12:13

తెలంగాణ : ఫిల్మిం నగర్‌ డెక్కన్‌ కిచెన్‌ కూల్చివేతపై సోమవారం విచారణ చేపట్టిన తెలంగాణలోని నాంపల్లి కోర్టు హీరోలు వెంకటేష్‌-రానాలపై కేసు నమోదుకు ఆదేశించింది. నటుడు విక్టరీ…

రామోజీ ఫిల్మ్‌ సిటీ పై కేసు నమోదు

Jan 19,2024 | 13:50

హైదరాబాద్‌ : రామోజీ ఫిల్మ్‌ సిటీపై కేసు నమోదయింది. రామోజీ ఫిల్మ్‌ సిటీలో లైమ్లైట్‌ గార్డెన్‌ వద్ద ఫిల్మ్‌ సిటీ విస్టెక్స్‌ కంపెనీ సిల్వర్‌ జూబ్లీ ఫంక్షన్‌లో…

ఫైబర్‌ నెట్‌ కేసులో సుప్రీంకోర్టు విచారణ వాయిదా

Jan 17,2024 | 20:51

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :ఫైబర్‌ నెట్‌ కేసులో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ కేసు బుధవారం విచారణకు…

నేడు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో సుప్రీం తీర్పు

Jan 16,2024 | 09:15

ఢిల్లీ : ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో సుప్రీం కోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. జస్టిస్ అనిరుద్ద్ బోస్, జస్టిస్ బేలా త్రివేదీలతో కూడిన ధర్మాసనం అక్టోబర్…

చట్టం ముందు అందరూ సమానమే

Jan 10,2024 | 11:04

న్యాయ ప్రక్రియపై విశ్వాసం కల్పించే తీర్పు మద్దతుగా నిలిచిన ప్రజానీకానికి కృతజ్ఞతలు సుప్రీం తీర్పు పట్ల బిల్కిస్‌ బానో స్పందన న్యూఢిల్లీ : చట్టం ముందు అందరూ…

సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం : సిపిఎం పొలిట్‌బ్యూరో

Jan 9,2024 | 08:36

న్యూఢిల్లీ : బిల్కిస్‌ బానో కేసులో 11 మంది దోషుల శిక్షా కాలాన్ని తగ్గిస్తూ గుజరాత్‌ ప్రభుత్వం తీసుకున్న చట్టవిరుద్ధమైన నిర్ణయాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన…

నకిలీ పిఎంఓ అధికారిపై సిబిఐ చార్జిషీట్‌

Jan 8,2024 | 11:16

న్యూఢిల్లీ : పిఎంఓ అధికారిగా మోసం, పిఎంఓ పేరును దుర్వినియోగం చేసిన కేసులో అహ్మదాబాద్‌కు చెందిన మయాంక్‌ తివారీపై సిబిఐ చార్జిషీట్‌ నమోదు చేసింది. మయాంక్‌ తివారీ…

రేవంత్‌ రెడ్డి పిటిషన్‌పై విచారణ వాయిదా

Jan 6,2024 | 10:35

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:ఓటుకు నోటు కేసును విచారించే ట్రయల్‌ కోర్టు పరిధిని సవాలు చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా…