Central Election Commission

  • Home
  • పారదర్శకతకు పాతర!

Central Election Commission

పారదర్శకతకు పాతర!

May 25,2024 | 06:05

పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఎన్ని ఓట్లు పోలైనదీ వెబ్‌సైట్‌లో వెల్లడించడానికి భారత ఎన్నికల కమిషన్‌ (ఇసి) నిరాకరించడం ద్వారా ఎన్నికల ప్రక్రియను, అందునా సాక్షాత్తూ ఇసి విశ్వసనీయతనూ…

ఇన్ని ఫిర్యాదులు చేసినా చర్యలేవీ ?

May 21,2024 | 09:09

 ఎన్నికల కమిషన్‌ను ప్రశ్నించిన సీతారాం ఏచూరి  ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు మరో లేఖ న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర బిజెపి నేతలు పదేపదే ఎన్నికల…

పోలింగ్‌ విధులు నిర్వహించే సిబ్బందికి 14న స్పెషల్‌ క్యాజువల్‌ లీవ్‌

May 12,2024 | 00:06

ఎన్నికల కమిషన్‌ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :ఈనెల 13న జరిగే పార్లమెంట్‌, శాసనసభ ఎన్నికల్లో పోలింగ్‌ విధులు నిర్వహించే సిబ్బందికి ఆ మరుసటి రోజు (14వ…

ఏడో దశ లోక్‌ సభ ఎన్నికల నోటిఫికేషన్‌ రిలీజ్‌

May 8,2024 | 10:44

ఢిల్లీ : దేశంలో ఏడో దశ లోక్‌ సభ ఎన్నికల నోటిఫికేషన్‌ను బుధవారం ఎలక్షన్‌ కమిషన్‌ విడుదల చేసింది. చివరిదైనా ఏడో దశలో దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాలు,…

ఎన్నికలయ్యే వరకు నిధులు విడుదల చేయొద్దు: ఈసీ

May 6,2024 | 20:04

ప్రజాశక్తి-అమరావతి: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకు రూ.847 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ నిధులను విడుదల చేయొద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. 2023…

అసాధారణ జాప్యం!

May 3,2024 | 01:20

 తొలి దశలో 66.14%  రెండో దశలో 66.71%  పోలింగ్‌ జరిగిన 11 రోజులకు తొలి దశ వివరాలు  ఆలస్యంపై వివరణ ఇవ్వని ఎన్నికల కమిషన్‌ న్యూఢిల్లీ :…

పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు

Apr 27,2024 | 11:26

మార్చి 30న జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని సూచన ప్రజాశక్తి-అమరావతి : పింఛన్‌ సహా, నగదు బదిలీ పథకాలకు సంబంధించి మార్చి 30న జారీ చేసిన మార్గదర్శకాలను…

బరిలో 1,351 మంది

Apr 24,2024 | 23:57

– మూడో దశలో అభ్యర్థుల పోటీపై ఇసి సమాచారం – 12 రాష్ట్రాలు, యుటిలలో 95 స్థానాలకు ఎన్నికలు న్యూఢిల్లీ : వచ్చే నెల 7న జరగబోయే…

రేపు 2 గంటల్లోగా వీవీ ప్యాట్‌ లపై స్పష్టత ఇవ్వండి : ఈసీకి సుప్రీం ఆదేశం

Apr 24,2024 | 12:29

ఢిల్లీ : ఈవీఎంలలో పోలయ్యే ఓట్లను 100 శాతం వీవీ ప్యాట్‌ స్లిప్‌ల ద్వారా ధ్రువీకరించుకొనే అంశానికి సంబంధించి గురువారం మధ్యాహ్నం 2 గంటల్లోగా స్పష్టత ఇవ్వాలని…