Central Election Commission

  • Home
  • పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు

Central Election Commission

పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు

Apr 27,2024 | 11:26

మార్చి 30న జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని సూచన ప్రజాశక్తి-అమరావతి : పింఛన్‌ సహా, నగదు బదిలీ పథకాలకు సంబంధించి మార్చి 30న జారీ చేసిన మార్గదర్శకాలను…

బరిలో 1,351 మంది

Apr 24,2024 | 23:57

– మూడో దశలో అభ్యర్థుల పోటీపై ఇసి సమాచారం – 12 రాష్ట్రాలు, యుటిలలో 95 స్థానాలకు ఎన్నికలు న్యూఢిల్లీ : వచ్చే నెల 7న జరగబోయే…

రేపు 2 గంటల్లోగా వీవీ ప్యాట్‌ లపై స్పష్టత ఇవ్వండి : ఈసీకి సుప్రీం ఆదేశం

Apr 24,2024 | 12:29

ఢిల్లీ : ఈవీఎంలలో పోలయ్యే ఓట్లను 100 శాతం వీవీ ప్యాట్‌ స్లిప్‌ల ద్వారా ధ్రువీకరించుకొనే అంశానికి సంబంధించి గురువారం మధ్యాహ్నం 2 గంటల్లోగా స్పష్టత ఇవ్వాలని…

ట్రిపుల్‌ ”సి”తో ఇసి నిఘా

Apr 23,2024 | 22:15

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :మే13న జరుగనున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రభావితం చేసే అన్ని అంశాలపై ఎన్నికల సంఘం ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు…

ఈశాన్యం గాలి ఎటు వైపో!

Apr 17,2024 | 02:50

ఎన్నికల్లో ప్రభావం చూపనున్న మణిపూర్‌ మారణహోమం సిఎఎ, యుసిసి, ఎఎఫ్‌ఎస్‌పిఎ రద్దు  కార్పొరేట్ల ప్రకృతి విధ్వంసం  సరిహద్దు సమస్యలు ఒకపక్క సరిహద్దు సమస్యలు.. మరోపక్క మతపరమైన భౌతిక…

అందరికీ సమానావకాశాలు

Apr 17,2024 | 01:14

ఇసికి మాజీ ఉన్నతాధికారుల వినతి  ప్రతిపక్ష నేతలకు అరెస్టులతో వేధింపులు  కమిషన్‌ ప్రేక్షక పాత్రపై ఆగ్రహం న్యూఢిల్లీ : రాబోయే సార్వత్రిక ఎన్నికలలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు…

సిఎస్‌, డిజిపిపై చర్యలు తీసుకోండి

Apr 16,2024 | 22:21

ఇసికి ఎన్‌డిఎ కూటమి నేతల ఫిర్యాదు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : అధికార యంత్రాంగాన్ని రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం దుర్వియోగం చేస్తోందని ఎన్‌డిఎ కూటమి నేతలు ఆరోపించారు. ఈ…

భద్రాచలం సీతారాముల కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ అనుమతి నిరాకరణ

Apr 15,2024 | 17:42

భద్రాచలం : భ‌ద్రాచ‌లంలో నిర్వ‌హించే భ‌ద్రాద్రి సీతారాముల కల్యాణం ప్ర‌త్య‌క్ష ప్ర‌సారానికి తాజాగా ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ (ఈసీ) అనుమ‌తి నిరాక‌రించింది. దీంతో మంత్రి కొండా సురేఖ ప్ర‌త్య‌క్ష…

రాష్ట్రానికి ముగ్గురు పరిశీలకులు

Apr 2,2024 | 22:07

– 8 రాష్ట్రాలకు 17 మంది – నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :రాష్ట్రానికి ముగ్గురు పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. జనరల్‌…