chandrababu

  • Home
  • ఎపి హైకోర్టులో చంద్రబాబు పిటిషన్‌

chandrababu

ఎపి హైకోర్టులో చంద్రబాబు పిటిషన్‌

Apr 12,2024 | 16:06

ప్రజాశక్తి-అమరావతి : ఎపి హైకోర్టులో చంద్రబాబు పిటిషన్‌ వేశారు. ఆయనతో పాటు లోకేష్‌, అచ్చెన్నాయుడు, నారాయణ కూడా పిటిషన్‌న్లు వేశారు. తమపై ఉన్న క్రిమినల్‌ కేసుల వివరాలు…

చంద్రబాబుతో పవన్‌ కల్యాణ్‌, పురందేశ్వరి భేటీ..

Apr 12,2024 | 14:27

ప్రజాశక్తి-అమరావతి : అమరావతిలోని చంద్రబాబు నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి జనసేనాని పవన్‌ కల్యాణ్‌, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి హాజరయ్యారు. బీజేపీ రాష్ట్ర…

వైసిపివి హింసా రాజకీయాలు : టిడిపి అధినేత చంద్రబాబు

Apr 12,2024 | 00:12

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసిపి హింసా రాజకీయాలు చేస్తోందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. రౌడీయిజం చేయకపోతే పూటగడవదన్నట్లుగా వ్యవహరిస్తోందని గురువారం…

త్వరలో ఎస్‌సి, ఎస్‌టి, ముస్లిం డిక్లరేషన్‌

Apr 11,2024 | 22:34

వరికి గిట్టుబాటు ధర కల్పిస్తాం  ప్రజాగళం సభలో చంద్రబాబు  కోనసీమను కలహాల సీమగా మార్చారు : పవన్‌ కల్యాణ్‌ ప్రజాశక్తి – అమలాపురం, అంబాజీపేట(డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ…

చంద్రబాబు మాటలను ఎవరూ నమ్మరు : సజ్జల రామకృష్ణారెడ్డి

Apr 11,2024 | 21:16

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వలంటీర్ల కొనసాగింపు, వారి వేతనాల అంశాలపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను వలంటీర్లతోపాటు జనం కూడా నమ్మే పరిస్థితి లేదని…

ఓటమి భయంతోనే వైసీపీ హింసా రాజకీయాలు 

Apr 11,2024 | 11:07

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఒంగోలు టీడీపీ నేత మోహన్ రావుపై వైసీపీ గూండాల దాడిని ఖండించిన చంద్రబాబు ప్రజాశక్తి-అమరావతి : ఎన్నికల్లో ఓటమి భయంతోనే…

యువత భవిష్యత్తే ప్రధానం

Apr 11,2024 | 00:39

మధ్యతరగతి ప్రజల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి  తణుకు సభలో చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ ప్రజాశక్తి- ఏలూరు ప్రతినిధి : తాము అధికారంలోకి రాగానే మొదటి సంతకం మెగా డిఎస్‌సిపై…

చంద్రబాబుపై మల్లాది విష్ణు ఫిర్యాదు

Apr 10,2024 | 22:54

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కించపరిచేలా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని, తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర…

తాగునీటి సమస్యపై దృష్టిపెట్టాలి : టిడిపి అధినేత చంద్రబాబు

Apr 10,2024 | 22:46

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో తీవ్రంగా ఉన్న తాగునీటి సమస్యపై దృష్టి పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కోరారు. రైతులకు సాగునీరు లేదని,…