chandrababu

  • Home
  • రాష్ట్రాభివృద్ధి కోసమే కూటమిగా ఏర్పడ్డాం : చంద్రబాబు

chandrababu

రాష్ట్రాభివృద్ధి కోసమే కూటమిగా ఏర్పడ్డాం : చంద్రబాబు

Jun 5,2024 | 11:44

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్పందించారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.…

నేడు ఉదయం 10 గంటలకు చంద్రబాబు ప్రెస్‌మీట్‌..

Jun 5,2024 | 08:50

హైదరాబాద్‌ : టీడీపీ అధినేత చంద్రబాబు ప్రెస్‌మీట్‌ ఉండనుంది. బుధవారం ఉదయం 10 గంటలకు తన నివాసంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రెస్‌మీట్‌ ఉంటుంది. ఈ సందర్భంగా…

కాసేపట్లో చంద్రబాబు ప్రెస్‌ మీట్‌ ..

Jun 4,2024 | 17:47

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ లో తిరుగులేని మెజార్టీతో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు కాసేపట్లో ప్రెస్‌మీట్‌ నిర్వహించనున్నారు. కూటమి అభ్యర్థుల విజయం,…

చంద్రబాబు ఇంటికి చేరుకున్న పోలీసు ఉన్నతాధికారులు

Jun 4,2024 | 14:07

గుంటూరు : ఎపి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ విజయకేతనాన్ని అందుకున్న వేళ … టిడిపి రాష్ట్ర కార్యాలయానికి పోలీస్‌ ఉన్నతాధికారులు చేరుకున్నారు. కాన్వాయి సిద్ధం…

ప్రధాని మోడి-అమిత్‌షాలకు చంద్రబాబు ఫోన్‌

Jun 4,2024 | 14:00

అమరావతి : ప్రధానమంత్రి నరేంద్ర మోడి, కేంద్ర మంత్రి అమిత్‌ షా లకు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఫోన్‌ చేశారు. ఎన్‌డిఎ కూటమి అత్యధిక…

3న చంద్రబాబు, పవన్‌ భేటీ

May 31,2024 | 08:34

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ జూన్‌ 3న సమావేశం కానున్నట్లు సమాచారం. ఈ నెల 13న పోలింగ్‌ ముగిసిన…

రోడ్డు ప్రమాదాలపై చంద్రబాబు దిగ్భ్రాంతి

May 27,2024 | 23:27

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా ఎం కొంగవరం,…

టిడిపి కార్యకర్త శేషాద్రిపై దాడిని ఖండించిన చంద్రబాబు

May 25,2024 | 17:40

ప్రజాశక్తి-అమరావతి : చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం పెద్దూరులో టిడిపి కార్యకర్త శేషాద్రిపై దాడి జరిగింది. ఈ ఘటనపై చంద్రబాబు స్పందించారు. తమ కార్యకర్త శేషాద్రిపై వైసిపి…

పసుమర్రు రోడ్డు ప్రమాద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి : చంద్రబాబు

May 15,2024 | 10:26

అమరావతి : పసుమర్రు రోడ్డు ప్రమాద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని టిడిపి అధినేత చంద్రబాబు కోరారు. బుధవారం ఉదయం దీనిపై చంద్రబాబు ఓ ప్రకటనను విడుదల చేశారు.…