chandrababu

  • Home
  • ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు? – సిఎం జగన్‌కు చంద్రబాబు ప్రశ్న

chandrababu

ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు? – సిఎం జగన్‌కు చంద్రబాబు ప్రశ్న

Apr 27,2024 | 22:21

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో మద్యపానంపై నిషేదం విధించకుండా ఓట్లు ఎలా అడుగుతారని వైసిపి అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. ఈ…

ఇళ్ల వద్దకే పింఛన్లు రాష్ట్రప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వండి

Apr 24,2024 | 23:16

కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో పింఛన్లను ఇళ్ల వద్దనే పంపిణీ చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని టిడిపి…

2019 ఎన్నికలు.. మసకబారిన శాసనసభ సంప్రదాయాలు

Apr 23,2024 | 03:27

2019 ఎన్నికల్లో వైఎస్‌ జగన్మోహన రెడ్డి నేతృత్వంలోని వైసిపికి అనూహ్య విజయం లభించింది. 175 స్థానాలకుగాను 151 స్థానాల్లో విజయం సాధించింది. రాష్ట్ర రాజకీయ చరిత్రలో జగన్మోహనరెడ్డి…

కూల్చివేత సంస్కృతి మార్చుకోరా? : టిడిపి అధినేత చంద్రబాబు

Apr 22,2024 | 22:55

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కూల్చివేత సంస్కృతిని మార్చుకోరా? అని వైసిపిని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఇళ్ల నిర్మాణాల కూల్చివేతను తీవ్రంగా…

సిపిఎస్‌ రద్దును విస్మరించిన జగన్‌

Apr 22,2024 | 23:00

వైసిపి అక్రమాలకు అడ్డుకట్ట వేస్తాం జగ్గంపేట, శృంగవరపుకోట ప్రజాగళం సభల్లో చంద్రబాబు ప్రజాశక్తి- యంత్రాంగం : మద్య నిషేధం, సిపిఎస్‌ రద్దు హామీలను ముఖ్యమంత్రి జగన్‌ విస్మరించారని…

2014 ఎన్నికలు – రాష్ట్ర విభజన – కాంగ్రెస్‌ ఓటమి

Apr 22,2024 | 04:04

2009 ఎన్నికల అనంతరం కొద్ది నెలలకు ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన తరువాత ఆయన కుమారుడు వైఎస్‌ జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి కావాలని భావించారు. అయితే…

వైసిపి రహిత రాష్ట్రంగా మార్చాలి: చంద్రబాబు

Apr 22,2024 | 01:01

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రాన్ని వైసిపి రహితంగా మార్చాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ‘బాబును మళ్లీ రప్పిద్దాం’ కార్యక్రమంలో భాగంగా టిడిపి కార్యాలయంలో ఆదివారం…

పేదరికం లేని సమాజమే నా కోరిక

Apr 20,2024 | 22:45

ప్రతి ఇంట్లో ఫైనాన్స్‌ మినిష్టర్‌ ఆడబిడ్డలే ఉండాలి సంక్షేమాన్ని రెట్టింపు చేస్తాం : చంద్రబాబు ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో, నెల్లూరు ప్రతినిధి : రాష్ట్రంలో పేదరికం…

చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరిన నేతలు

Apr 20,2024 | 13:45

పుట్లూరు (అనంతపురం) : పుట్లూరు మండలంలోని ఓబులాపురం గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్యే గుత్తా వెంకట నాయుడు, బుక్కరాయసముద్రం మండలం రేకులకుంట గ్రామం వైసిపి ఎస్టీ సెల్‌…