Chittoor District

  • Home
  • డాక్టర్ చందన ప్రియకు జాతీయ పురస్కారం

Chittoor District

డాక్టర్ చందన ప్రియకు జాతీయ పురస్కారం

Dec 1,2023 | 15:53

ప్రజాశక్తి-సోమల : సోమల మండలం పెద్ద ఉప్పరపల్లి పశు వైద్యాధికారిణి మారసాని చందన ప్రియ జాతీయ పురస్కారం అందుకున్నారు. విజయవాడ గన్నవరం ఎన్టీఆర్ కళాశాలలో జాతీయ టెక్నికల్…

ఓటర్ల నమోదుపై అవగాహన

Dec 1,2023 | 13:07

ప్రజాశక్తి-చిత్తూరు : శుక్రవారం ఉదయం చిత్తూరు నగర పాలక సంస్థ నందు కొత్తగా ఓటర్ల నమోదు అవగాహన కార్యక్రమంపై ద్విచక్ర మరియు మానవహారం ర్యాలీని జాయింట్ కలెక్టర్…

పుంగనూరులో ఎలక్ట్రిక్ బస్సు యూనిట్ త్వరలో ప్రారంభం

Dec 1,2023 | 12:25

ప్రజాశక్తి-పుంగనూరు : చిత్తూరు జిల్లా పుంగనూరులో పెప్పర్ మోషన్ అతిపెద్ద ఎలక్ట్రిక్ బస్సు, ట్రక్ క్లస్టర్ యూనిట్ అతి త్వరలో కంపెనీ పనులు ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్…

నూతన సచివాలయ భవన ప్రారంభం

Dec 1,2023 | 12:13

ప్రజాశక్తి-సోమల : సోమల మండలం నందు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుక్రవారం సూరయ్య గారి పల్లె వద్ద నూతన సచివాలయ భవన ప్రారంభం చేశారు. ఆవుల పల్లె…

పచ్చికాపల్లంలో దొంగల హల్ చల్

Nov 30,2023 | 13:06

ప్రజాశక్తి-వెదురుకుప్పం : మండలంలోని పచ్చికాపల్లంలో దొంగల సంచారం అధికమయ్యాయి. మొన్న జెసిబిల బ్యాటరీలు దొంగతనానికి గురైన ఘటన మరువక ముందే బుధవారం రాత్రి హరిత జువెలరీ దుకాణంలో…

అగ్నికి ఆహుతి అయిన కోళ్ల ఫారం

Nov 30,2023 | 10:09

20 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం ప్రజాశక్తి-వి.కోట : చిత్తూరు జిల్లా మండల కేంద్రమైన వి కోటలో సోఫాలు తయారు చేసే కోళ్ల ఫారం షెడ్డులో…

ఇటీవల దుకాణాల్లో.. ఇప్పుడు జెసిబిలలో చోరీలు

Nov 29,2023 | 11:28

పచ్చికాపల్లంలో పట్టించుకునే వారు లేరా పోలీసుల వైపల్యమా స్థానికుల నిర్లక్ష్యమా రాత్రి జెసిబి లలో బ్యాటరీల చోరి ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : మండలంలోని పచ్చి కాపల్లంలో…

సచివాలయ సిబ్బంది ప్రజలకు మెరుగైన సేలందించాలి : జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు

Nov 28,2023 | 16:45

ప్రజాశక్తి-వి కోట : ప్రభుత్వ పాలన ప్రజలకు చేరవ చేసే లక్షణం తో తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ లో పనిచేసే సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని…

ఉపాధ్యాయులకు ఇచ్చిన ఛార్జి మెమోలు ఉపసంహరించాలి : యూటీఎఫ్ డిమాండ్

Nov 27,2023 | 16:35

ప్రజాశక్తి-చిత్తూరు : చిన్నచిన్న కారణాలతో ఉపాధ్యాయుల ఆర్థిక ప్రయోజనం కు విఘాతం కలిగించే చార్జీ మెమో లను తక్షణం ఉపసంహరించుకోవాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు…