Chittoor District

  • Home
  • మున్సిపల్‌ కార్మికుల సమస్యలపై ఐక్య పోరాటాలు

Chittoor District

మున్సిపల్‌ కార్మికుల సమస్యలపై ఐక్య పోరాటాలు

Mar 22,2024 | 20:39

చిత్తూరు కార్పొరేషన్‌లో భారీగా సిఐటియులో చేరిక ప్రజాశక్తి – చిత్తూరు అర్బన్‌ :మున్సిపల్‌ కార్మికుల సమస్యలపై ఐక్య పోరాటాలను ఉధృతం చేయాలని ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌…

నారా లోకేష్‌ సమక్షంలో టిడిపిలో చేరిన కొత్తపల్లి సూరి రెడ్డి

Mar 21,2024 | 14:33

ప్రజాశక్తి-ఎస్‌ఆర్‌పురం(చిత్తూరు) : వైసిపి నాయకుడు కొత్తపల్లి మిట్టకు చెందిన వెంకటేష్‌ రెడ్డి అలియాస్‌ సూరి రెడ్డి, పుల్లూరు గ్రామానికి చెందిన పుల్లూరు మాజీ ఎంపిటిసి గుర్రప్ప, మాజీ…

పట్టుబడ్డ చీరలు 

Mar 21,2024 | 08:57

ప్రజాశక్తి – సోమల : చిత్తూరు జిల్లా సోమల మండల కేంద్రమైన సోమల బస్టాండ్ కూడలిలో పోలీసులు వాహనాల తనిఖీ చేపడుతుండగా బుధవారం రాత్రి 11 గంటల…

మాయమాటలు నమ్మకండి 

Mar 20,2024 | 10:55

అభివృద్ధిని చూసి ఓటేయండి ప్రజాశక్తి – ఎస్ఆర్ పురం : మండలంలోని ముద్ధికుప్పం సచివాలయం పరిధిలోని గ్రామాలలో చోక్కమడుగు గ్రామాలలోఎన్నికల ప్రచారం నిర్వహించిన డిప్యూటీ సీఎం నారాయణస్వామి,…

ఎన్నికల నియమావళిని పట్టించుకోని ఆర్టీసీ

Mar 19,2024 | 17:33

ప్రజాశక్తి-పీలేరు: ఆర్టీసీ యాజమాన్యం ఎన్నికల నియమావళి అమలు చేయడంలో విఫలమైంది. పీలేరు బస్టాండు పరిసరాల్లో వివిధ రాజకీయ పార్టీల ప్రచార గోడ పత్రికలు, ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నా అవి…

మన ఓటు హక్కును వినియోగించుకుందాం

Mar 19,2024 | 17:27

ప్రజాశక్తి-పీలేరు: ప్రజాస్వామ్యానికి పునాది అయిన ఓటు హక్కును ప్రతి ఓటరూ సద్వినియోగం చేసుకోవాలని పీలేరు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ రాజమ్మ, వెలుగు మండల సమాఖ్య ఏపిఎం లక్ష్మణ…

వెదురుకుప్పంలో కేంద్ర బలగాలతో కవాతు

Mar 19,2024 | 12:20

ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : వెదురుకుప్పం మండలంలో కేంద్రబలగాలతో సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పచ్చికాపల్లం, వెదురుకుప్పం, దేవళంపేట గ్రామ ప్రధాన మార్గాలలో మంగళవారం కవాతు నిర్వహించారు.…

చిత్తూరులో 33మంది వాలంటీర్లు తొలగింపు

Mar 18,2024 | 14:18

అమరావతి : చిత్తూరు జిల్లాలో ఏకంగా 33 మంది వాలంటీర్లపై అధికార వేటుపడింది. ప్రభుత్వం అప్పగించిన పనులను సక్రమంగా చేయలేదన్న కారణంగా … వాలంటీర్లలో చిత్తూరు కార్పొరేషన్‌…

సోమలలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు

Mar 18,2024 | 11:09

ప్రజాశక్తి-సోమల : సోమల మండలంలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మూడు పరీక్ష కేంద్రాలలో ప్రశాంత వాతావరణంలో ప్రారంభం అయ్యాయి. మండల కేంద్రమైన సోమల మేజర్ పంచాయతీ…