CPI

  • Home
  • ఇండియా వేదిక గుంటూరు లోక్‌సభ అభ్యర్థిగా జంగాల : సిపిఐ

CPI

ఇండియా వేదిక గుంటూరు లోక్‌సభ అభ్యర్థిగా జంగాల : సిపిఐ

Apr 5,2024 | 23:29

ప్రజాశక్తి – గుంటూరు జిల్లా ప్రతినిధి : ఇండియా వేదిక నుంచి గుంటూరు పార్లమెంట్‌ అభ్యర్థిగా సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్‌ పోటీ చేస్తున్నట్లు…

పెన్షన్ల పంపిణీ ఆలస్యమైతే ఆందోళన

Mar 31,2024 | 23:22

– సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :సామాజిక పెన్షన్ల పంపిణీ ఆలస్యమైతే ఆందోళన చేపడతామని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, సామాజిక పెన్షన్‌దారుల…

వామపక్షాలతో కలిసి ముందుకు.. ఢిల్లీలో వైఎస్‌ షర్మిల వెల్లడి

Mar 14,2024 | 00:13

 175 స్థానాల్లోనూ పోటీ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో వామపక్షాలతో కలిసి ముందుకెళ్తామని, ఈ దిశగా సిపిఎం, సిపిఐతో చర్చలు జరుపుతున్నామని ఆంధ్రప్రదేశ్‌ ప్రదేశ్‌…

ఉత్తరాంధ్రను మోసం చేసేందుకు జగన్‌ మరో నాటకం 

Mar 7,2024 | 09:37

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉత్తరాంధ్ర ప్రజలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మోసం చేసేందుకు ఎన్నికలయ్యాక విశాఖపట్నం నుంచి పరిపాలన సాగిస్తామంటూ…

బలపడుతున్న ‘ఇండియా’ 

Feb 29,2024 | 10:06

సిపిఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ కూటమి బలహీనపడుతుందని, ‘ఇండియా’ వేదిక బలపడుతోందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె.…

సిపియం – సిపిఐ రాష్ట్ర సదస్సు.. లైవ్‌

Feb 20,2024 | 14:18

ప్రజాశక్తి- అమరావతి : రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపిని, ఆ పార్టీతో జతకడుతున్న టిడిపి – జనసేన కూటమిని, నిరంకుశ వైసిపిని వ్యతిరేకిస్తూ సిపియం – సిపిఐ…

20న రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలి- సిపిఎం, సిపిఐ రాష్ట్ర కమిటీల విజ్ఞప్తి

Feb 19,2024 | 08:00

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో:రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపిని, ఆ పార్టీతో జతకడుతున్న టిడిపి, జనసేన కూటమికి, నిరంకుశ వైసిపికి వ్యతిరేకంగా ఈ నెల 20న విజయవాడలో…

బిజెపితో కలిసి రాష్ట్రానికి ద్రోహం చేస్తారా..?(లైవ్)

Feb 9,2024 | 21:50

ప్రజాశక్తి-విజయవాడ : రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు బిజెపితో కలిసి పనిచేయడానికి సిద్ధ పడటంపై సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు వి శ్రీనివాసరావు, కె రామకృష్ణ విజయవాడలో మీడియా…

జమిలి ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధం : సిపిఐ

Feb 9,2024 | 10:36

న్యూఢిల్లీ : ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ ప్రతిపాదనను సిపిఐ తీవ్రంగా వ్యతిరేకించింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీకి సిపిఐ ప్రధానకార్యదర్శి డి రాజా…