లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు – బస్సు క్లీనర్ మృతి, మరో 10 మందికి గాయాలు
ప్రజాశక్తి సత్తెనపల్లి రూరల్ (గుంటూరు) : ఆగి ఉన్న లారీని, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో బస్సు క్లీనర్ మృతి చెందగా, మరో 10మందికి గాయాలైన ఘటన…
ప్రజాశక్తి సత్తెనపల్లి రూరల్ (గుంటూరు) : ఆగి ఉన్న లారీని, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో బస్సు క్లీనర్ మృతి చెందగా, మరో 10మందికి గాయాలైన ఘటన…
వారిలో 24మంది కేరళీయులే కువైట్ బయల్దేరిన కేరళ మంత్రి సమీక్షించిన పినరయి విజయన్ కేబినెట్ కువైట్ సిటీ : కువైట్లో బుధవారం ఏడంతస్తుల భననంలో జరిగిన అగ్ని…
పెదకాకాని (గుంటూరు) : గుంటూరు జిల్లా పెదకాకాని వద్ద సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-కారు-టాటా ఏస్ వాహనాలు ఢీకొట్టుకోవడంతో ముగ్గురు మృతిచెందారు. టాటా…
అయోధ్య : రోడ్డుపై ఆగి ఉన్న ట్రక్కుని బస్సు ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందిన ఘటన సోమవారం పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వేపై జరిగింది. అయోధ్య నుంచి వస్తున్న బస్సు…
అమ్రోహా (ఉత్తరప్రదేశ్) : ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, బొలెరో వాహనాలు ఢకొీట్టుకోవడంతో కారులో ఉన్న నలుగురు యూ…
గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తాలో ఘోర ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున ఎర్రవల్ల చౌరస్తాలోని పెట్రోల్ పంపు వద్ద జాతీయ రహదారిపై లారీ…
మరో ఆరుగురు శిధిలాల కిందే మిజోరంలో వర్ష బీభత్సం ఐజ్వాల్ : రెమాల్ తుపాను ప్రభావం వల్ల మిజోరంలో కురిసిన భారీ వర్షాలకు ఓ క్వారీ కూలిపోయి…