dead

  • Home
  • స్మగ్లర్ల ఘాతుకానికి బలైన కానిస్టేబుల్‌ గణేష్‌

dead

స్మగ్లర్ల ఘాతుకానికి బలైన కానిస్టేబుల్‌ గణేష్‌

Feb 6,2024 | 12:08

ప్రజాశక్తి-తిరుపతి (మంగళం) : శేషాచలం అడవుల నుండి అక్రమంగా ఎర్రచందనం తరలిపోకుండా కాపాడడానికి ఏర్పాటైన టాస్క్‌ ఫోర్స్‌ సిబ్బందికి స్మగ్లర్ల నుండి అనేక సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి.…

కార్చిచ్చు ఇంకా చల్లారలేదు – చిలీలో 112 మంది మృతి

Feb 5,2024 | 09:58

శాంటియాగో (చిలీ) : చిలీలో కార్చిచ్చు ఇంకా చల్లారలేదు. గత 3 రోజులుగా చిలీలో దహించివేస్తున్న కార్చిచ్చు ధాటికి ఇప్పటివరకు 112 మంది మృతి చెందారు. వేలాది…

మణిపూర్‌లో మళ్లీ హింస – ఇద్దరు మృతి : పలు చర్చిల దగ్ధం

Jan 30,2024 | 11:27

ఇంఫాల్‌ : జాతి ఘర్షణలతో అట్టుడికిన మణిపూర్‌లో హింసాకాండ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఖమెన్‌లోక్‌ ప్రాంతంలో జరిగిన ఘటనలో కుకీ తెగకు చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.…

ఘోర రోడ్డు ప్రమాదం : ఏడుగురు మృతి

Jan 27,2024 | 11:59

భువనేశ్వర్‌ (ఒడిశా) : ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు వేగంగా వచ్చి ఆటో రిక్షాను ఓవర్‌ టేక్‌ చేసేందుకు ప్రయత్నిస్తూ … ఆటోను, బైక్‌ను…

రెయిలింగ్‌ను ఢీకొట్టిన కారు – ముగ్గురు మృతి

Jan 21,2024 | 11:42

పహాడీషరీఫ్‌ (హైదరాబాద్‌) : రెయిలింగ్‌ను కారు ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందిన ఘటన నగర శివారులో జరిగింది. మరో ఇద్దరు విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్నారు. పహాడీషరీఫ్‌…

విహారయాత్రలో విషాదం : గుజరాత్‌లో బోటు ప్రమాదం : 14 మంది చిన్నారులతో సహా 16 మంది మృతి

Jan 19,2024 | 10:49

అహ్మదాబాద్‌ : పశ్చిమ గుజరాత్‌లోని ఘోరం చోటుచేసుకుంది. వడోదరలోని సరస్సులో గురువారం జరిగిన బోటు ప్రమాదంలో 14 మంది చిన్నారులు, ఇద్దరు ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోయారు. మరణించిన,…

తమిళనాడు జల్లికట్టులో అపశృతి-ఇద్దరు మృతి

Jan 17,2024 | 14:00

తమిళనాడు : సంక్రాంతి వేళ … తమిళనాడులో ఈ సంవత్సరం నిర్వహించిన జల్లికట్టు వేడుకలో అపశృతి జరిగింది. మదురై జిల్లా పాలమేడు జల్లికట్టు పోటీలో వదిలిన ఎద్దుల…

అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి

Jan 15,2024 | 10:09

వనపర్తి (శ్రీకాకుళం) : ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికాకు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు శనివారం రాత్రి వారున్న గదిలోనే మృతి చెందారు. వీరిలో ఒకరు వనపర్తికి…

ముగ్గులు వేస్తుండగా అక్కాచెల్లెళ్లపైకి దూసుకెళ్లిన లారీ – ఒకరు మృతి

Jan 14,2024 | 12:05

కైకలూరు (ఏలూరు) : పండగ వేళ … ఏలూరు జిల్లా మండవల్లి మండలం కానుకొల్లులో విషాదం నెలకొంది. ఇంటిముందు ముగ్గులు వేస్తుండగా.. అక్కాచెల్లెళ్లపైకి లారీ దూసుకెళ్లింది. ఈ…