స్మగ్లర్ల ఘాతుకానికి బలైన కానిస్టేబుల్ గణేష్
ప్రజాశక్తి-తిరుపతి (మంగళం) : శేషాచలం అడవుల నుండి అక్రమంగా ఎర్రచందనం తరలిపోకుండా కాపాడడానికి ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ సిబ్బందికి స్మగ్లర్ల నుండి అనేక సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి.…
ప్రజాశక్తి-తిరుపతి (మంగళం) : శేషాచలం అడవుల నుండి అక్రమంగా ఎర్రచందనం తరలిపోకుండా కాపాడడానికి ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ సిబ్బందికి స్మగ్లర్ల నుండి అనేక సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి.…
శాంటియాగో (చిలీ) : చిలీలో కార్చిచ్చు ఇంకా చల్లారలేదు. గత 3 రోజులుగా చిలీలో దహించివేస్తున్న కార్చిచ్చు ధాటికి ఇప్పటివరకు 112 మంది మృతి చెందారు. వేలాది…
ఇంఫాల్ : జాతి ఘర్షణలతో అట్టుడికిన మణిపూర్లో హింసాకాండ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఖమెన్లోక్ ప్రాంతంలో జరిగిన ఘటనలో కుకీ తెగకు చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.…
భువనేశ్వర్ (ఒడిశా) : ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు వేగంగా వచ్చి ఆటో రిక్షాను ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నిస్తూ … ఆటోను, బైక్ను…
పహాడీషరీఫ్ (హైదరాబాద్) : రెయిలింగ్ను కారు ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందిన ఘటన నగర శివారులో జరిగింది. మరో ఇద్దరు విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్నారు. పహాడీషరీఫ్…
అహ్మదాబాద్ : పశ్చిమ గుజరాత్లోని ఘోరం చోటుచేసుకుంది. వడోదరలోని సరస్సులో గురువారం జరిగిన బోటు ప్రమాదంలో 14 మంది చిన్నారులు, ఇద్దరు ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోయారు. మరణించిన,…
తమిళనాడు : సంక్రాంతి వేళ … తమిళనాడులో ఈ సంవత్సరం నిర్వహించిన జల్లికట్టు వేడుకలో అపశృతి జరిగింది. మదురై జిల్లా పాలమేడు జల్లికట్టు పోటీలో వదిలిన ఎద్దుల…
వనపర్తి (శ్రీకాకుళం) : ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికాకు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు శనివారం రాత్రి వారున్న గదిలోనే మృతి చెందారు. వీరిలో ఒకరు వనపర్తికి…
కైకలూరు (ఏలూరు) : పండగ వేళ … ఏలూరు జిల్లా మండవల్లి మండలం కానుకొల్లులో విషాదం నెలకొంది. ఇంటిముందు ముగ్గులు వేస్తుండగా.. అక్కాచెల్లెళ్లపైకి లారీ దూసుకెళ్లింది. ఈ…