dead

  • Home
  • లారీని ఢీకొన్న కారు – నవ దంపతులు సహా ఐదుగురు దుర్మరణం

dead

లారీని ఢీకొన్న కారు – నవ దంపతులు సహా ఐదుగురు దుర్మరణం

Mar 6,2024 | 20:55

– మృతులు హైదరాబాద్‌ వాసులు ప్రజాశక్తి- ఆళ్లగడ్డ (నంద్యాల జిల్లా) :నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు సహా ఐదుగురు దుర్మరణం చెందారు.…

ఆటోను డీకొన్న మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఎస్కార్ట్‌ వాహనం – యువకుడు మృతి

Mar 6,2024 | 10:35

ప్రకాశం : మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఎస్కార్ట్‌ వాహనానికి ప్రమాదం జరిగి యువకుడు మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలైన ఘటన బుధవారం తెల్లవారుజామున త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి…

పాక్‌లో వర్ష బీభత్సం : 29 మంది దుర్మరణం

Mar 4,2024 | 11:22

పెషావర్‌ : పాకిస్తాన్‌లో గత 48 గంటలుగా కురుస్తున్న వర్షాలు పెను బీభత్సాన్ని సృష్టించాయి. ఇప్పటివరకు అందిన సమాచారాన్ని బట్టి 29 మంది మరణించారు. మరో 50…

వనపర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం – ఐదుగురు మృతి

Mar 4,2024 | 08:12

కొత్తకోట (వనపర్తి) : వనపర్తి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నాటకలోని బళ్లారి నుంచి 12మంది హైదరాబాద్‌కు వెళుతుండగా, దాదాపు తెల్లవారుజామున 3…

కారును ఢీకొట్టిన ట్రాక్టర్‌ – ముగ్గురు మృతి

Mar 1,2024 | 11:15

ఏటుకూరు (గుంటూరు) : ట్రాక్టర్‌ను కారు ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందిన ఘటన శుక్రవారం గుంటూరుకి సమీపంలోని ఏటూకూరు వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి…

కర్నాటకలో రోడ్డు ప్రమాదం – ముగ్గురు కర్నూలు వాసులు మృతి

Feb 26,2024 | 09:01

దావణగెరి (కర్నాటక) : టెంపో వాహనం టైరు పంక్చరయ్యి అదుపుతప్పడంతో ప్రమాదం జరిగి ముగ్గురు కర్నూలు వాసులు మృతి చెందిన ఘటన సోమవారం కర్నాటకలో జరిగింది. కర్నాటకలోని…

కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం : నలుగురు మృతి

Feb 26,2024 | 08:14

ప్రత్తిపాడు (కాకినాడ) : కాకినాడలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై లారీ పంక్చర్‌ అవ్వడంతో నలుగురు ఆ లారీకి మరమ్మతులు చేస్తుండగా, ఆర్‌టిసి…

న్యూయార్క్‌లో కాల్పులు : ఒకరి మృతి : ఐదుగురికి తీవ్రగాయాలు

Feb 14,2024 | 10:33

న్యూయార్క్‌ : అమెరికాలో తుపాకీ సంస్కృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా న్యూయార్క్‌లోని బ్రూనక్స్‌ ప్రాంతంలోని ఒక సబ్‌వే స్టేషన్‌ వద్ద సోమవారం ఒక గుర్తు తెలియని వ్యక్తి…

పెద్దపల్లిలో కలుషిత ఆహారం తిని ఇద్దరు మృతి

Feb 10,2024 | 16:24

పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లాలోని గౌరెడ్డిపేటలో విషాదం నెలకొంది. కలుషిత ఆహారం తిని ఇద్దరు కూలీలు మృతి చెందారు. మరో 17 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.…