Japan : భూకంపం వల్ల 48 మంది మృతి
టోక్యో : సోమవారం ప్రపంచమంతా న్యూఇయర్ వేడుకలు జరుగుతుంటే.. ఒక్క జపాన్లో మాత్రం విషాదం చోటుచేసుకుంది. కొత్త ఏడాది ప్రారంభం రోజునే 7.5 తీవ్రతతో భారీ భూకంపం…
టోక్యో : సోమవారం ప్రపంచమంతా న్యూఇయర్ వేడుకలు జరుగుతుంటే.. ఒక్క జపాన్లో మాత్రం విషాదం చోటుచేసుకుంది. కొత్త ఏడాది ప్రారంభం రోజునే 7.5 తీవ్రతతో భారీ భూకంపం…
జార్ఖండ్ : నూతన సంవత్సరం రోజున జార్ఖండ్లో ఘోర ప్రమాదం జరిగింది. ఆరుగురు మృతి చెందారు. ఇద్దరు తీవ్రగాయాలపాలయ్యారు. జంషెడ్పూర్లోని బిస్తుపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అతి…
నల్గొండ : నల్గొండలో సోమవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ఓ ట్యాంకర్ అదుపుతప్పి టాటా ఏస్ వాహనాన్ని ఢీకొట్టడంతో టాటాఎస్ వాహనంలో ఉన్న నలుగురు అక్కడికక్కడే…
-ట్రాక్టర్ను డీకొన్న ప్రయివేటు ట్రావెల్స్ బస్సు -నలుగురు రైతులు దుర్మరణం ప్రజాశక్తి- గార్లదిన్నె (అనంతపురం జిల్లా)అనంతపురం జిల్లాలో శనివారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ…
హనుమాన్ జంక్షన్ (కృష్ణా) : కారు అదుపుతప్పి రోడ్డు డివైడర్ను ఎక్కి మరో కారును ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందిన ఘటన శుక్రవారం కృష్ణా జిల్లా బాపులపాడు…
ప్రేగ్ : చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్లోని ఒక యూనివర్శిటీలో ఒక సాయుధుడు జరిపిన కాల్పుల్లో 15 మంది మరణించగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. సాయుధుడ్ని కూడా…
ఎల్కతుర్తి (హనుమకొండ) : హనుమకొండ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. గురువారం రాత్రి లారీ అదుపుతప్పి కారును ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు.…
హైదరాబాద్ : చైతన్యపురి రాజీవ్గాంధీనగర్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. ఎల్బీనగర్ – ఉప్పల్ రహదారిలో మద్యం మత్తులో ఓ వ్యక్తి కారు నడుపుతూ … రోడ్డు…
చెన్నంపల్లి (అనంతపురం) : అనంతపురం జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. అనంతపురం గ్రామీణ మండలం చెన్నంపల్లి వద్ద ఆగి ఉన్న లారీని మరో లారీ…