బైక్ను ఢీకొట్టిన టిప్పర్ – ఇద్దరు మృతి
వనస్థలిపురం (హైదరాబాద్) : వనస్థలిపురంలో శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. సుష్మా థియేటర్ సమీపంలో బైక్ను టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న ఇద్దరు…
వనస్థలిపురం (హైదరాబాద్) : వనస్థలిపురంలో శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. సుష్మా థియేటర్ సమీపంలో బైక్ను టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న ఇద్దరు…
మరొకరికి తీవ్ర గాయాలు సదుం వైద్యశాలకు తరలింపు ప్రజాశక్తి-సోమల : విద్యుత్ ఘాతానికి గురై నవ వరుడు మృతి చెందాడు. వివరాల్లోకెళితే చిత్తూరు జిల్లా సోమల మండలం…
టీ.నర్సాపురం (ఏలూరు) : రైతును లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే రైతు మృతి చెందిన ఘటన మంగళవారం టీ.నర్సాపురంలో జరిగింది. స్థానిక పెద్ద చెరువు సమీపంలో పొలానికి వెళుతున్న…
విజయవాడ అర్బన్ : సరదా కోసం ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన సంఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. విజయవాడ పటమటకు చెందిన నడుపల్లి నాగసాయి…
ప్రజాశక్తి-ప్రకాశం : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావుకు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి వంకాయలపాటి వెంకటస్వామి (94) శనివారం సాయంత్రం హైదరాబాద్ బర్కత్పురాలోని సిసి షరాఫ్ ఆస్పత్రిలో…
ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తపాల సబ్ డివిజన్ పరిధిలో సుంకేశ్వరి గ్రామంలో పోస్ట్ మాస్టర్ గా మల్లికార్జునరెడ్డి విధులు నిర్వర్తించేవారు. గ్రామంలో పూర్తి…
ములుగు : ములుగు జిల్లా కేంద్రంలోని దళితవాడలో నేడు జరిగిన గణతంత్ర వేడుకల్లో విషాదం జరిగింది. శుక్రవారం ఉదయం స్థానిక యువకులకు జెండా ఆవిష్కరణ కోసం ఐరన్…
చెన్నై : ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమార్తె భవతారణి తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆమె శ్రీలంకలో…
కుమ్రంభీం (ఆదిలాబాద్) : బైక్ను లారీ ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందిన ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివారం జరిగింది. ఆసిఫాబాద్ అటవీ శాఖ చెక్పోస్ట్ వద్ద…