died

  • Home
  • 19 ఏళ్లకే ప్రాణాలు కోల్పోయిన ‘దంగల్‌’ నటి.. అదే కారణమా?

died

19 ఏళ్లకే ప్రాణాలు కోల్పోయిన ‘దంగల్‌’ నటి.. అదే కారణమా?

Feb 17,2024 | 15:53

బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమిర్‌ ఖాన్‌ ‘దంగల్‌’ సినిమా గుర్తుందా? ఇందులో బబిత కుమారిగా నటించిన బాలనటి చిన్న వయసులోనే కన్నుమూసింది. ప్రస్తుతం ఈ విషయం కాస్త…

పీవోడబ్ల్యు అధ్యక్షురాలు సంధ్య భర్త మృతి

Feb 16,2024 | 15:19

హైదరాబాద్‌: పీవోడబ్ల్యు (ప్రగతిశీల మహిళా సంఘం) అధ్యక్షురాలు సంధ్య భర్త రామకృష్ణా రెడ్డి మృతి చెందారు. ఆయనకు గుండెపోటు రావడంతో హైదరాబాద్‌లోని హైదర్‌గూడలో గల అపోలో ఆసుపత్రిలో…

బైక్‌ను ఢీకొట్టిన కారు – సిఐ మృతి.. ఎస్‌ఐ కి గాయాలు

Feb 14,2024 | 10:06

ఎల్బీనగర్‌ (హైదరాబాద్‌) : రోడ్డు ప్రమాదంలో సిఐ మృతి చెందిన ఘటన మంగళవారం అర్థరాత్రి సమయంలో హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో జరిగింది. రంగారెడ్డి జిల్లా కోర్టు సమీపంలో రాంగ్‌…

వేర్వేరు చోట్ల నీట మునిగి ఐదుగురు మృతి

Feb 12,2024 | 10:15

ప్రజాశక్తి – యంత్రాంగం : రాష్ట్రంలో ఆదివారం జరిగిన రెండు ఘటనల్లో నీట మునిగి ఐదుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి…

ఈత కోసం వెళ్లి నీట మునిగిన ఇద్దరు బాలురు

Feb 11,2024 | 16:33

మహబూబాబాద్‌: మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆదివారం సెలవు కావడంతో ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు మఅతిచెందారు. ఈ ఘటన మండలంలోని అమ్మాపురం…

గుంటూరులో డయేరియా- ఇద్దరు మృతి – 40 మందికి అస్వస్థత

Feb 11,2024 | 08:30

ప్రజాశక్తి -గుంటూరు జిల్లా ప్రతినిధి :గుంటూరులోని వివిధ ప్రాంతాల్లో రెండ్రోజులుగా తాగునీరు కలుషితమై దాదాపు 40 మంది అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు…

వరుస దాడుల కలకలం – అమెరికాలో భారతీయ సంతతికి చెందిన వ్యాపారవేత్త మృతి

Feb 10,2024 | 13:51

వాషింగ్టన్‌ (అమెరికా) : అమెరికాలో నివసిస్తున్న భారతీయ విద్యార్థులు, భారత సంతతికి చెందినవారు వరుసగా ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది.…

మట్టి పెళ్లలు విరిగిపడి కార్మికుడు మృతి

Feb 7,2024 | 21:07

– పైప్‌లైన్‌కు మరమ్మతులు చేస్తుండగా ఘటన ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు జిల్లా) :తాగునీటి పైపులైన్‌కు మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు మట్టి పెళ్లలు పడి ఓ కార్మికుడు మృతి చెందారు.…

హెలికాప్టర్‌ కూలి చిలీ మాజీ అధ్యక్షుడు పినేరా మృతి

Feb 7,2024 | 09:07

చిలీ : చిలీ మాజీ అధ్యక్షుడు సెబాస్టియన్‌ పినేరా (74) హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందారు. ఈ విషయాన్ని ఆయన కార్యాలయం ధ్రువీకరించింది. పినేరా ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ దక్షిణ…