విద్యుదాఘాతంతో ఇద్దరు రైతుల మృతి
ప్రజాశక్తి-పుట్లూరు, కళ్యాణదుర్గం:తాము సాగు చేసిన పంటలను దక్కించుకునేందుకు నీరుపెట్టేందుకు పొలం వద్దకు వెళ్లిన రైతులు విద్యుదాఘాతంతో మరణించారు. అనంతపురం జిల్లాలో వేర్వేరు చోట్ల ఈ ఘటనలు చోటు…
ప్రజాశక్తి-పుట్లూరు, కళ్యాణదుర్గం:తాము సాగు చేసిన పంటలను దక్కించుకునేందుకు నీరుపెట్టేందుకు పొలం వద్దకు వెళ్లిన రైతులు విద్యుదాఘాతంతో మరణించారు. అనంతపురం జిల్లాలో వేర్వేరు చోట్ల ఈ ఘటనలు చోటు…
ప్రజాశక్తి -పొన్నూరు (గుంటూరు) : వాటర్ లెవెల్స్ తీయడానికి విధుల్లో భాగంగా … మున్సిపల్ వాటర్ వర్క్స్ లోని 100 ఎకరాల సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో…
లక్నో: బహిర్భూమికి వెళ్లిన దళిత బాలికకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. దీంతో ఆ బాలిక సజీవ దహనమైంది. ఉత్తరప్రదేశ్లోని బలరామ్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.…
కెనడా : కెనడాలోని ఓంటారియోలో గత సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతీయ జంట, వారి మూడు నెలల మనవడు మృతి చెందారు. ఈ ప్రమాదంలో చిన్నారి…
హైదరాబాద్ : తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో వరుసగా నాలుగో రోజు గరిష్ఠ ఉష్ణోగ్రత 46 డిగ్రీలు దాటింది. ఎండవేడిమికి తట్టుకోలేక జనం పిట్టల్లా రాలిపోతున్నారు. రాష్ట్రంలో…
అమరావతి : నిన్నటి నుండి పింఛన్ల కోసం వృద్ధులు పడుతున్న అవస్థలు ఇన్నీఅన్నీ కావు. ఇంటికొచ్చి ఎవ్వరూ పింఛన్లు ఇవ్వడం లేదు.. ముసలివారికి ఎలాంటి సమాచారం లేదు.…
ప్రజాశక్తి-గంపలగూడెం (ఎన్టిఆర్) : రోడ్డు ప్రమాదంలో పోస్ట్మాన్ మృతి చెందారు. గంపలగూడెం తూర్పు దళితవాడకి చెందిన తాళ్లూరు కృష్ణదాస్ (55) పోస్ట్మాన్ ఉదయం విజయవాడ నుండి స్కూటీపై…
హుజూరాబాద్ : అమెరికాలో శనివారం రాత్రి (భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం) జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ విద్యార్థులు మృతి చెందారు. బాధిత కుటుంబ…
ప్రజాశక్తి – పెదకూరపాడు (పల్నాడు జిల్లా):గుండెపోటుతో ఉపాధి కార్మికుడు మృతి చెందిన సంఘటన పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలంలో శనివారం చోటుచేసుకుంది. ఉపాధి కార్మికులు తెలిపిన వివరాల…