సమాజ్ వాది పార్టీకి చెందిన సీనియర్ ఎంపి మృతి
న్యూఢిల్లీ : సమాజ్ వాది పార్టీ (ఎస్పి) ఎంపి షాఫీఖర్ రెహమాన్ బార్క్ (93) మంగళవారం ఉదయం మరణించారు. మొర్దాబాద్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు…
న్యూఢిల్లీ : సమాజ్ వాది పార్టీ (ఎస్పి) ఎంపి షాఫీఖర్ రెహమాన్ బార్క్ (93) మంగళవారం ఉదయం మరణించారు. మొర్దాబాద్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు…
కైరో (ఈజిప్టు) : నైలు నదిలో ఫెర్రీ బోటు మునిగి 19మంది దినసరి కూలీలు మృతి చెందిన విషాద ఘటన ఈజిప్టు రాజధాని కైరో శివార్లలో గిజాలోని…
తెలంగాణ : సికింద్రాబాద్ తిరుమలగిరికి చెందిన రుత్విక్ రాజన్ అనే యువకుడు బ్రెయిన్ స్ట్రోక్తో అమెరికాలో మృతి చెందిన ఘటన అతడి కుటుంబంలో విషాదం నింపింది. రిటైర్డ్…
ప్రజాశక్తి-పెద్దకడబూరు (కర్నూలు) : కర్నాటకలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగలాపురం గ్రామానికి చెందిన ముగ్గురు మిరప రైతులు మృతి చెందారు. మండల పరిధిలోని నాగలాపురం…
వెదురుకుప్పం (చిత్తూరు) : గతంలో వెదురుకుప్పం పోలీసు స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహించిన జగదీశ్ మృతి చెందారు. ఆదివారం ఉదయం 10 గంటలకు రామచంద్రాపురం…
గుజరాత్ : రెయిలింగ్ను బస్సు ఢీకొట్టి లోయలోపడటంతో ఇద్దరు మృతి చెందిన ఘటన శనివారం గుజరాత్లో జరిగింది. ప్రయాణీకులతో వెళుతున్న బస్సు ఖేడా జిల్లాలోని నడియాద్ ప్రాంతంలో…
ప్రజాశక్తి-నల్లజర్ల (తూర్పు గోదావరి) : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మల్లిపూడి భాస్కరరావు సోమవారం సాయంత్రం గుండెపోటుతో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. పార్టీ నాయకులు తొలి…
ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరులో డయేరియాతో చికిత్స పొందుతున్న మరో వ్యక్తి మృతి చెందారు. దీంతో, డయేరియా మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. గుంటూరులోని…
విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలి : ఎస్ఎఫ్ఐ ప్రజాశక్తి- మక్కువ (పార్వతీపురం మన్యం జిల్లా) : పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం ఎర్రసామంతవలస ఆశ్రమ పాఠశాలలో…