గుజరాత్లో ఘోరం – 27 మంది సజీవదహనం
రాజ్కోట్లోని గేమ్జోన్లో భారీ అగ్ని ప్రమాదం 27 మంది సజీవదహనం వీరిలో 12 మంది చిన్నారులు మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం రాజ్కోట్ : గుజరాత్లో ఘోరం…
రాజ్కోట్లోని గేమ్జోన్లో భారీ అగ్ని ప్రమాదం 27 మంది సజీవదహనం వీరిలో 12 మంది చిన్నారులు మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం రాజ్కోట్ : గుజరాత్లో ఘోరం…
9మంది మృతి, 14మందికి గాయాలు గురుగ్రామ్ : హర్యానాలోని నుV్ా జిల్లాలో కుండ్లి-మనేసర్-పాల్వాల్ ఎక్స్ప్రెస్వేలో టూరిస్ట్ బస్సుకు మంటలు అంటుకోవడంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో పదేళ్ల బాలికతో…
ఒక ఉద్యోగి మృతి న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఒక ఆదాయ పన్ను కార్యాలయంలో మంగళవారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక ఉద్యోగి మరణించారు. మంగళవారం…
కోరంగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కౌలు రైతులు ప్రజాశక్తి- తాళ్లరేవు (కాకినాడ) : తాళ్ళరేవు మండలం పటవల గ్రామంలో ఒక పశువుల పాక, ధాన్యం రాసులు…
న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్ కార్చిచ్చుపై దాఖలైన పిటిషన్లను 8వ తేదీన అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు సోమవారం అంగీకరించింది. ఈ దావానలం సంఘటనల్లో 90శాతం ఉద్దేశపూర్వకంగా చోటు చేసుకున్నవేనని…
గుత్తి (అనంతపురం) : అనంతపురంలోని వేరుశెనగకాయల గోదాములో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. గుత్తి రోడ్డు వేరుశెనగ కాయల గోదాముకు నిప్పంటుకోవడంతో అగ్నికీలలు చెలరేగాయి. ప్రమాదానికి దారి తీసిన…
ప్రజాశక్తి-అమలాపురం (కోనసీమ) : అల్లవరం మండలం గూడాల గ్రామంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో మూడు కుటుంబాలు పూర్తిగా నిరాశ్రయమయ్యాయి. ఈ ప్రమాదంలో మూడు తాటాకు ఇళ్లు…
హైదరాబాద్: హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో గల రత్నదీప్ సూపర్ మార్కెట్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సిబ్బంది సహా అందరూ…
తొమ్మిదిమంది మత్స్యకారులకు గాయాలు ప్రజాశక్తి- కలెక్టరేట్ (విశాఖపట్నం) : సముద్రంలో చేపల వేట సాగిస్తుండగా బోటులో ఉన్న సిలిండర్ పేలడంతో తొమ్మిది మంది మత్స్యకారులు గాయపడ్డారు. వీరిలో…