high court

  • Home
  • ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ

high court

ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ

Mar 30,2024 | 16:11

హైదరాబాద్‌ : వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జగన్‌ ఆస్తుల వ్యవహారంలో ఆయనపై సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.…

అనర్హత వేటు వేయండి : ఎమ్మెల్యే దానం నాగేందర్‌ పై హైకోర్టులో పిటిషన్‌

Mar 27,2024 | 12:04

తెలంగాణ : ఎమ్మెల్యే దానం నాగేందర్‌ పై అనర్హత వేటు వేయాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో రాజు యాదవ్‌ అనే వ్యక్తి పిటిషన్‌ దాఖలు చేశారు. అసెంబ్లీ…

బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కి హైకోర్టు నోటీసులు

Mar 22,2024 | 11:05

తెలంగాణ : అలంపూర్‌ బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే విజయుడికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పంచాయతీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఉద్యోగానికి రాజీనామా చేయకుండానే విజయుడు నామినేషన్‌ వేశారని, విజయుడి…

వివేకా హత్యకేసు నిందితుడు శివశంకర్‌ రెడ్డికి బెయిల్‌

Mar 11,2024 | 22:56

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డికి బెయిల్‌ మంజూరైంది. ఆయన బెయిల్‌ పిటిషన్‌పై…

హైదరాబాద్‌లో శబ్ద పరిమితులపై వివరాలివ్వండి : హైకోర్టు

Mar 9,2024 | 13:06

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ నగరంలో శబ్ద పరిమితులపై జారీ చేసిన సర్క్యులర్‌, దాని అమలు తీరుపై వివరాలు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది. నగరంలోని…

హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలంటూ … చిలమత్తూరులో పేదల భారీ ర్యాలీ

Feb 26,2024 | 14:15

ప్రజాశక్తి-చిలమత్తూరు (అనంతపురం) : ఇంటి స్థలాల కోసం సిపిఎం ఆధ్వర్యంలో పేదలు హైకోర్టుకు వెళ్లారు. పేదలకు అనుకూలంగా 8 వారాల లోపు ఇంటి పట్టాలు ఇవ్వాలని హైకోర్టు…

డిఎస్‌సి నోటిఫికేషన్‌ పై హైకోర్టులో పిటిషన్‌ – విచారణ రేపటికి వాయిదా

Feb 19,2024 | 13:35

అమరావతి : సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా ఖాళీల భర్తీ చేపట్టారంటూ … డిఎస్‌సి నోటిఫికేషన్‌ గురించి రాష్ట్ర హైకోర్టులో వేసిన పిటిషన్‌ పై సోమవారం విచారణ జరిగింది.…

బిల్లులు చెల్లించాల్సిందే : ఆర్థికశాఖ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు ఆదేశం

Feb 10,2024 | 10:08

ప్రజాశక్తి-అమరావతి : ప్రభుత్వ భవనాలు, రోడ్ల నిర్మాణం చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలన్న గత ఆదేశాలను అమలు చేయని ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి షంషేర్‌ సింగ్‌…

ఓటర్ల లిస్టులోంచి పిటిషనర్లను తొలగించొద్దు : హైకోర్టు

Jan 10,2024 | 11:19

ప్రజాశక్తి-అమరావతి : బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో ఫారం-7లు దాఖలు చేసి ఓటును తొలగించేందుకు ప్రయత్నాలను అడ్డుకోవాలంటూ దాఖలైన కేసులో హైకోర్టు స్పందించింది. తుది ఓటరు జాబితా…