గరువుపల్లవపాలెం పాఠశాలను సందర్శించిన విప్ ముదునూరి
ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా): మొగల్తూరులోని గరువుపల్లవపాలెంలో గల ప్రభుత్వ పాఠశాలను రాష్ట్ర చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించారు. వారితో…