Kakinada

  • Home
  • బీమా సాయం సకాలంలో అందజేయాలి : కలెక్టర్ కృతికాశుక్లా

Kakinada

బీమా సాయం సకాలంలో అందజేయాలి : కలెక్టర్ కృతికాశుక్లా

Feb 27,2024 | 17:34

ప్రజాశక్తి-కాకినాడ : రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ బీమా పథకం ద్వారా అందిస్తున్న ఆర్థిక సహాయం సకాలంలో లబ్ధిదారులకు అందేలా వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, గడువు…

పారదర్శకంగా ఓటరు దరఖాస్తుల పరిష్కారం

Feb 27,2024 | 16:23

స్పష్టం చేసిన ఈఆర్వో జే.వెంకటరావు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ప్రజాశక్తి కాకినాడ : ఎన్నికల కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా రానున్న ఎన్నికలను సజావుగా నిర్వహించడంలో రాజకీయ పార్టీల…

శాస్త్ర సాంకేతికత రైతులకు చేరితేనే అధిక దిగుబడులు

Feb 27,2024 | 16:21

ప్రజాశక్తి – పెద్దాపురం (కాకినాడ) : వ్యవసాయ రంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న శాస్త్ర, సాంకేతికలను రైతులకు అందించడంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు విశేష కృషి చేస్తున్నారని గోదావరి మండలం…

ఎన్నికల విధులు సక్రమంగా నిర్వహించాలి : కలెక్టర్ కృతికా శుక్లా

Feb 26,2024 | 17:31

ప్రజాశక్తి కాకినాడ : ఎన్నికల విధులు సక్రమంగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి కృతికా శుక్లా ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం లోని విధాన…

నూతన హాస్టల్ భవనాన్ని వెంటనే నిర్మించాలి : ఎస్ఎఫ్ఐ డిమాండ్

Feb 26,2024 | 16:01

ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడ జిల్లా కేంద్రం కాకినాడ జగన్నాదపుర్ లో ఉన్నటువంటి వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలికల కళాశాల హాస్టల్ కు నూతన భవన నిర్మించాలనీ కోరుతూ…

వారంలోగా ఎమ్మెల్యే ద్వారంపూడి క్షమాపణ చెప్పాలి

Feb 26,2024 | 15:32

లేనిచో ప్రత్యక్ష కార్యాచరణ- మత్స్యకార నేతల అల్టిమేటం ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి మత్స్యకారులపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై వారంలోగా క్షమాపణ చెప్పాలని…

కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం : నలుగురు మృతి

Feb 26,2024 | 08:14

ప్రత్తిపాడు (కాకినాడ) : కాకినాడలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై లారీ పంక్చర్‌ అవ్వడంతో నలుగురు ఆ లారీకి మరమ్మతులు చేస్తుండగా, ఆర్‌టిసి…

సైన్స్ తోనే దేశ అభివృద్ధి సాధ్యం

Feb 25,2024 | 17:49

ప్రజాశక్తి కాకినాడ : సైన్స్ తోనే దేశాభివృద్ధి సాధ్యమని జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ ప్రొఫెసర్, జనవిజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ అలపాటి శ్రీనివాస్ అన్నారు. ఆంధ్రప్రదేశ్…

గ్రూప్ 2 ప్రిలిమినరీ స్క్రీనింగ్ పరీక్షకు 86 శాతం మంది హాజరు

Feb 25,2024 | 15:01

ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 2 పరీక్ష ప్రశాంతమైన వాతావరణంలో కట్టుదట్టమైన ఏర్పాట్ల తో నిర్వహించడం…