Kakinada

  • Home
  • నీరు ఇప్పించండి మహాప్రభో….

Kakinada

నీరు ఇప్పించండి మహాప్రభో….

Jan 8,2024 | 15:28

ఇరిగేషన్ కార్యాలయం ఎదుట రైతుల ఆందోళన ప్రజాశక్తి – కిర్లంపూడి : పిఠాపురం రూరల్ మండలంలోని గోకివాడ, జగపతి రాజ పురం రైతులు 200 ఎకరాలపైన ఆయకట్టుకు సాగునీరు…

సామర్లకోటలో మున్సిపల్ కార్మికులు భారీ ప్రదర్శన

Jan 7,2024 | 15:01

ప్రజాశక్తి -సామర్లకోట రూరల్(కాకినాడ) : మున్సిపల్ కార్మికుల సమ్మెలో భాగంగా ఐదవ రోజు ఆదివారం సామర్లకోటలో మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, కాంట్రాక్టు కార్మికులను వెంటనే రెగ్యులర్…

బోటులో అగ్నిప్రమాదం- డ్రైవర్‌ సజీవ దహనం

Jan 6,2024 | 20:38

ప్రజాశక్తి – యానాంయానాంలోని దరియాలతిప్ప వద్ద ఓ బోటు అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో బోటు డ్రైవర్‌ సజీవ దహనమయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు……

ఘనంగా సైన్స్‌ రంగోలి

Jan 6,2024 | 15:34

ప్రజాశక్తి-కాకినాడ : విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మక వెలుగు తీయడానికి సైన్స్‌ రంగోలి సహకరిస్తుందని వి.బి.వి.ఆర్‌ చారిటబుల్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ కంచర్ల సత్యనారాయణ అన్నారు. స్థానిక జగన్నాధపురం ఎమ్‌.ఎస్‌.ఎన్‌…

బుర్రకథ కళాకారిణి లక్ష్మి మృతి

Jan 6,2024 | 15:11

ప్రజాశక్తి – పెద్దాపురం(కాకినాడ) : పెద్దాపురం గౌరీ కోనేరు వీధికి చెందిన కనకం లక్ష్మి(70) శనివారం మృతి చెందారు. ఆమె 40 సంవత్సరాల పాటు బుర్రకథ కళారూపంలో…

నిర్దిష్టమైన ఉత్తర్యులు వచ్చే వరకూ సమ్మె

Jan 4,2024 | 17:23

ఎస్పీడి, కెజిబివి సెక్రటరీ వైఖరివల్లే సమగ్రశిక్ష ఉద్యోగుల ఆందోళన కాకినాడ ఆర్డీవో కార్యాలయం ముట్టడిలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : సమగ్ర శిక్ష…

బకాయిల సాధన కోసం యుటిఎఫ్‌ 12 గంటల ధర్నా

Jan 4,2024 | 17:20

ప్రజాశక్తి – కాకినాడ : ఆర్థిక బకాయిలు చెల్లించాలంటూ యుటిఎప్‌ ఆధ్వర్యంలో గురువారం 12 గంటల ధర్నా చేపట్టారు. యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షలు నగేష్‌ ధర్నా శిబిరాన్ని…

కాకినాడ కలెక్టరేట్ వద్ద అంగన్వాడీల బైఠాయింపు

Jan 3,2024 | 15:49

జగన్ భవిషత్తును నిర్ణయించేది అంగన్వాడీ డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదు మోడీ, జగన్ జోడీలకు బుద్ధి చెప్తామని నినాదాలు ప్రజాశక్తి:కాకినాడ : అంగన్వాడీలు చేస్తున్న…

సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె ఉధృతం : ఏఐటీయూసీ

Jan 3,2024 | 15:34

ప్రజాశక్తి – సామర్లకోట రూరల్‌ (కాకినాడ) : ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించుకుంటే మున్సిపల్‌ కార్మికుల సమ్మెను మరింత ఉధృతం చేస్తారని ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి…