Kakinada

  • Home
  • ర్యాంప్ సర్వే ను వేగవంతం చేయాలి : కలెక్టర్

Kakinada

ర్యాంప్ సర్వే ను వేగవంతం చేయాలి : కలెక్టర్

Mar 2,2024 | 17:44

ప్రజాశక్తి-కాకినాడ : సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను(ఎంఎస్ఎంఈ) మెరుగు పరచడం, అభివృద్ధిని వేగవంతం చేసే నిమిత్తం ప్రభుత్వం చేపట్టిన ర్యాంప్ సర్వేను వేగవంతం చేయాలని జిల్లా…

నాణ్యత ప్రమాణాలతో అభివృద్ధి పనులు : కమిషనర్‌ జె.వెంకటరావు

Mar 2,2024 | 16:02

ప్రజాశక్తి-కాకినాడ : కార్పొరేషన్‌ పరిధిలో జరిగే అభివృద్ధి పనులను పూర్తి నాణ్యతా ప్రమాణాలతో చేపట్టేలా పర్యవేక్షించాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ జె.వెంకటరావు ఇంజనీరింగ్‌ అధికారులకు ఆదేశించారు.…

మోకాళ్లపై హమాలీల నిరసన

Mar 2,2024 | 16:02

ప్రజాశక్తి -సామర్లకోట (కాకినాడ) : రాష్ట్ర కమిటి పిలుపు మేరకు ఎగుమతి కూలి రేట్లు పెంపుకై నాల్గోవరోజు శనివారం సామర్లకోట బేవరేజ్‌ డిపో దగ్గర బేవరేజెస్‌ హమాలీలు…

ఓఎన్జిసి పైప్ లైన్ పనులు అడ్డుకున్న మత్స్యకారులు

Mar 1,2024 | 17:22

తాళ్లరేవు, బైరవపాలెం, ఇతర మత్స్యకార ప్రాంతాలకు ఇస్తున్న విధంగానే తమకూ పరిహారం ఇవ్వాలని డిమాండ్ మద్దతు ప్రకటించిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రజాశక్తి-కాకినాడ…

సంక్షేమ నిధుల్ని కాజేయడం తగదు

Mar 1,2024 | 16:40

కాకినాడలో కదం తొక్కిన భవన నిర్మాణ రంగ కార్మికులు కలక్టరేట్ వద్ద 2 గంటల పాటు నిరసన అడ్డుకున్న పోలీసులు, నిర్బంధం ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : భవన నిర్మాణ…

కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత

Mar 1,2024 | 16:37

పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో ధర్నా ప్రజాశక్తి-కాకినాడ : తమ న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని పంచాయతీల అభివృద్ధికి నిధులు, అధికారాలను తక్షణమే ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్…

రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు సహకరిస్తా : కాకినాడ ఎంపీ గీత

Mar 1,2024 | 15:18

ప్రజాశక్తి – సామర్లకోట : అమృతభారత్ పథకంలో జరుగుతున్న సామర్లకోట రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు పూర్తిస్థాయిలో సహకారం అందిస్తానని కాకినాడ ఎంపీ వంగా గీత చెప్పారు.…

సామర్లకోటలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం

Mar 1,2024 | 11:22

ప్రజాశక్తి – సామర్లకోట : సామర్లకోటలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. స్థానిక ప్రగతి విద్యాలయ జూనియర్ కళాశాలలో ప్రారంభమైన మొదటి సంవత్సరం ఇంటర్ పరీక్షలు హాజరైన…

బడా బాబుల లాభాల కోసమే బడ్జెట్లు

Feb 28,2024 | 17:21

ప్రజాశక్తి – పెద్దాపురం :  కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వాలు ప్రజల కోసం కాకుండా బడా బాబులకు లాభాలు చేకూర్చేందుకే బడ్జెట్ లు రూపొందిస్తున్నాయని ఉత్తరాంధ్ర…