Kakinada

  • Home
  • ఉత్సాహంగా శ్రీవివేకానంద వార్షికోత్సవ వేడుకలు

Kakinada

ఉత్సాహంగా శ్రీవివేకానంద వార్షికోత్సవ వేడుకలు

Mar 31,2024 | 12:31

ప్రజాశక్తి-కాకినాడ : శ్రీవివేకానంద విద్యాసంస్థల వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఉత్సాహభరితంగా జరిగాయి. స్థానిక దంటు కళాక్షేత్రంలో శ్రీవివేకానంద స్కూల్‌ ఇంద్రపాలెం బ్రాంచ్‌ 32వ, మధురానగర్‌ బ్రాంచ్‌ 21వ…

పిఠాపురం చేరుకున్నపవన్‌

Mar 30,2024 | 16:56

ప్రజాశక్తి-పిఠాపురం : జనసేన అధినేత పవన్ ఎన్నికల ప్రచార యాత్రలో భాగంగా శనివారం పిఠాపురం చేరుకున్నారు. గొల్లప్రోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో ఏర్పాటు చేసిన…

ఏప్రిల్ 8న కాకినాడలో అంబేడ్కర్ జీవిత నాటక ప్రదర్శన

Mar 29,2024 | 16:51

సంఘం శరణం గచ్ఛామి నృత్య రూప నాటక ప్రదర్శన పోస్టర్ ఆవిష్కరించిన ప్రజా సంఘాలు. ప్రజాశక్తి-కాకినాడ : బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేడ్కర్ జీవితం కృషి ని…

భక్తి శ్రద్దలతో గుడ్ ఫ్రై డే

Mar 29,2024 | 16:24

ఆకట్టుకున్న సిలువ యాత్ర ప్రదర్శన ప్రజాశక్తి-సామర్లకోట : సర్వ మానవాళి పాప పరిహారార్థం యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టిన రోజుగా క్రైస్తవ ప్రజలు జరుపుకునే శుభ శుక్రవారం…

టిడిపి జెండాను ఆవిష్కరించిన చిన్న రాజప్ప

Mar 29,2024 | 16:24

ప్రజాశక్తి – సామర్లకోట : ఇచ్చిన మాటకు కట్టుబడి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కేవలం టిడిపితోనే సాధ్యం అవుతుందని ఆ పార్టీ పోలీట్ బ్యూరోసభ్యులు, పెద్దాపురం…

ఈ నెల 30 నుంచి పవన్‌ ఎన్నికల శంఖారావం

Mar 28,2024 | 20:31

– 3 రోజుల పాటు పిఠాపురంలోనే సమావేశాలు – రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్న జనసేనాని ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి:తూర్పు సెంటిమెంట్‌తో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కాకినాడ…

పంట చేల లో మోటార్ సైకిల్ తో రైతుల నిరసన

Mar 27,2024 | 16:03

ప్రజాశక్తి- తాళ్లరేవు: సాగునీరు లేక పంటలు బీటలు పడుతున్నాయని వెంటనే సాగునీరు అందించాలని కాకినాడ జిల్లా పి. మల్లవరం గ్రాంట్ ప్రాంతంలోని రైతులు పంట పొలాల్లో మోటార్…

కార్పొరేట్ రాజకీయాలు నియంత్రించాలి : ఎమ్మెల్సీ కెఎస్.లక్ష్మణరావు

Mar 26,2024 | 16:53

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : దేశంలో రోజురోజుకీ పెరిగిపోతున్న కార్పొరేట్ రాజకీయాలను నియంత్రించాలని శాసన మండలి సభ్యులు కె.ఎస్.లక్ష్మణరావు అన్నారు. సోమవారం రాత్రి కాకినాడ కచేరిపేట యుటిఎఫ్ టీచర్స్ హోం…

కార్పొరేట్ రాజకీయాలు నియంత్రించాలి: ఎమ్మెల్సీ కెఎస్.లక్ష్మణరావు

Mar 26,2024 | 15:55

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : దేశంలో రోజురోజుకీ పెరిగిపోతున్న కార్పొరేట్ రాజకీయాలను నియంత్రించాలని శాసన మండలి సభ్యులు కె.ఎస్.లక్ష్మణరావు అన్నారు. సోమవారం రాత్రి కాకినాడ కచేరిపేట యుటిఎఫ్ టీచర్స్ హోం…