ఉత్సాహంగా శ్రీవివేకానంద వార్షికోత్సవ వేడుకలు
ప్రజాశక్తి-కాకినాడ : శ్రీవివేకానంద విద్యాసంస్థల వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఉత్సాహభరితంగా జరిగాయి. స్థానిక దంటు కళాక్షేత్రంలో శ్రీవివేకానంద స్కూల్ ఇంద్రపాలెం బ్రాంచ్ 32వ, మధురానగర్ బ్రాంచ్ 21వ…
ప్రజాశక్తి-కాకినాడ : శ్రీవివేకానంద విద్యాసంస్థల వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఉత్సాహభరితంగా జరిగాయి. స్థానిక దంటు కళాక్షేత్రంలో శ్రీవివేకానంద స్కూల్ ఇంద్రపాలెం బ్రాంచ్ 32వ, మధురానగర్ బ్రాంచ్ 21వ…
ప్రజాశక్తి-పిఠాపురం : జనసేన అధినేత పవన్ ఎన్నికల ప్రచార యాత్రలో భాగంగా శనివారం పిఠాపురం చేరుకున్నారు. గొల్లప్రోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో ఏర్పాటు చేసిన…
సంఘం శరణం గచ్ఛామి నృత్య రూప నాటక ప్రదర్శన పోస్టర్ ఆవిష్కరించిన ప్రజా సంఘాలు. ప్రజాశక్తి-కాకినాడ : బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేడ్కర్ జీవితం కృషి ని…
ఆకట్టుకున్న సిలువ యాత్ర ప్రదర్శన ప్రజాశక్తి-సామర్లకోట : సర్వ మానవాళి పాప పరిహారార్థం యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టిన రోజుగా క్రైస్తవ ప్రజలు జరుపుకునే శుభ శుక్రవారం…
ప్రజాశక్తి – సామర్లకోట : ఇచ్చిన మాటకు కట్టుబడి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కేవలం టిడిపితోనే సాధ్యం అవుతుందని ఆ పార్టీ పోలీట్ బ్యూరోసభ్యులు, పెద్దాపురం…
– 3 రోజుల పాటు పిఠాపురంలోనే సమావేశాలు – రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్న జనసేనాని ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి:తూర్పు సెంటిమెంట్తో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాకినాడ…
ప్రజాశక్తి- తాళ్లరేవు: సాగునీరు లేక పంటలు బీటలు పడుతున్నాయని వెంటనే సాగునీరు అందించాలని కాకినాడ జిల్లా పి. మల్లవరం గ్రాంట్ ప్రాంతంలోని రైతులు పంట పొలాల్లో మోటార్…
ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : దేశంలో రోజురోజుకీ పెరిగిపోతున్న కార్పొరేట్ రాజకీయాలను నియంత్రించాలని శాసన మండలి సభ్యులు కె.ఎస్.లక్ష్మణరావు అన్నారు. సోమవారం రాత్రి కాకినాడ కచేరిపేట యుటిఎఫ్ టీచర్స్ హోం…
ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : దేశంలో రోజురోజుకీ పెరిగిపోతున్న కార్పొరేట్ రాజకీయాలను నియంత్రించాలని శాసన మండలి సభ్యులు కె.ఎస్.లక్ష్మణరావు అన్నారు. సోమవారం రాత్రి కాకినాడ కచేరిపేట యుటిఎఫ్ టీచర్స్ హోం…