సిపిఎం ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం
ప్రజాశక్తి-యు.కొత్తపల్లి : పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి సందర్భంగా ఆదివారం ఎండపల్లి జంక్షన్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సిఐటియు అఖిలభారత…
ప్రజాశక్తి-యు.కొత్తపల్లి : పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి సందర్భంగా ఆదివారం ఎండపల్లి జంక్షన్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సిఐటియు అఖిలభారత…
ప్రజాశక్తి – తాళ్లరేవు: ఈ జగత్తులో ప్రకృతి ప్రసాదించిన వరాలు భూమి, ఆకాశం, నీరు, గాలి వాటిని నిరంతరం పరిరక్షించుకుంటే అవి ఎంతో అందంగా మానవ మనుగడకు…
ప్రజాశక్తి – సామర్లకోట : రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు లోని ట్రిపుల్ ఐటీల్లో 2024–25 విద్యా సంవత్సరానికి ఆరేళ్ల…
ప్రజాశక్తి – పెద్దాపురం : పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక యాసలపు సూర్యారావు భవనంలో బాలలకు నిర్వహిస్తున్న వేసవి శిక్షణా శిబిరంలో శుక్రవారం జనవిజ్ఞాన వేదిక…
ప్రజాశక్తి-కోటనందూరు: తుని, కోటనందూరు మండలాల్లో గురువారం నాడు ఉదయము నుండి విస్తారమైన వర్షాలు కురుస్తున్నాయి. తుని, డి. పోలవరం అల్లిపూడి, కాకరాపల్లి, నందికొంపు, భీమవరపుకోట కె, ఈ…
ప్రజాశక్తి – ఏలేశ్వరం: ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ఏలేశ్వరం, ప్రత్తిపాడు, రౌతులపూడి శంకవరం మండలాల్లో చెదురుమదురు సంఘటనలు మినహా ఎన్నికల ప్రశాంతంగా ముగిసాయి. నియోజకవర్గ వ్యాప్తంగా 79 గ్రామాల్లో…
ప్రజాశక్తి పిఠాపురం : పిఠాపురం వైసిపి అభ్యర్థి వంగా గీత కార్యాలయాన్నీ ఓటర్లు చుట్టూ ముట్టారు. కొంత మందికే డబ్బు ఇచ్చారని.. తమకు డబ్బులు అందలేదని ఆందోళన…
ప్రజాశక్తి- యు.కొత్తపల్లి (కాకినాడ) : గ్రామ సమస్యలపైన, భూములు కోల్పోతున్నాము అని రోడ్డెక్కి ధర్నాలు చేసిన సంఘటనలు చూశాం కానీ ఎన్నికల వేళ తాయిలాలు అందలేదని మహిళలు,…
ప్రజాశక్తి-కాకినాడ : సాధారణ ఎన్నికలు -2024 నిర్వహణలో భాగంగా పోలింగ్ కేంద్రాల మూడో దశ ర్యాండిమైజేషన్ ప్రక్రియను శనివారం కలెక్టరేట్ ఎన్ఐసీ సెంటర్లో జిల్లా ఎన్నికల అధికారి,…