leater

  • Home
  • జగన్‌కు షర్మిల బహిరంగ లేఖ..

leater

జగన్‌కు షర్మిల బహిరంగ లేఖ..

Apr 27,2024 | 16:03

ఎస్సీ, ఎస్టీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ ప్రజాశక్తి-అమరావతి: ఎస్సీ, ఎస్టీలకు క్షమాపణ చెప్పాలని సిఎం జగన్‌కు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల జగన్‌కు ఆమె బహిరంగ లేఖ…

ఎన్నికల కమిషన్‌కు సిపిఎం లేఖ

Apr 15,2024 | 23:33

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి గుడివాడ పర్యటన నేపథ్యంలో సిపిఎం నాయకులను హౌస్‌ అరెస్టు చేయడాన్ని పార్టీ రాష్ట్ర…

ఐటి నోటీసులపై బలవంతపు చర్యలు ఆపండి

Apr 9,2024 | 00:02

 సిఇసికి సీతారాం ఏచూరి లేఖ న్యూఢిల్లీ : త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలను దెబ్బతీయాలన్న దుష్ట తలంపుతో సిపిఎం త్రిస్సూర్‌ జిల్లా కమిటీ బ్యాంక్‌…

ఈసీకి, సీఎస్ కు వర్ల రామయ్య లేఖ

Apr 3,2024 | 13:18

ప్రజాశక్తి-అమరావతి : ఎన్నికల కమిషన్ ఆదేశాలను పాటించకుండా ప్రభుత్వం పెన్షన్ దారులను సచివాలయం కు వచ్చి పెన్షన్ తీసుకోవాలని చెప్పడం దుర్మార్గమైన రాజకీయ కుట్రని టీడీపీ పొలిట్…

సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు బహిరంగ లేఖ

Apr 3,2024 | 11:30

హైదరాబాద్‌: రుణమాఫీ ఎప్పుడు చేస్తారు? అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ‘‘రేవంత్ ప్రకటించినట్లు డిసెంబర్‌ 9న రుణమాఫీ…

‘బేవరేజెస్‌’ ఎమ్‌డిని బదిలీ చేయాలి

Mar 11,2024 | 23:00

 కేంద్ర ఎన్నికల సంఘానికి టిడిపి లేఖ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎపి బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎమ్‌డి వాసుదేవరెడ్డిని బదిలీ చేయాలని టిడిపి కోరింది. ఈ మేరకు కేంద్ర…

ఏజెన్సీ నిరుద్యోగులకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో న్యాయం చేయండి : సిఎంకు వి. శ్రీనివాసరావు లేఖ

Feb 20,2024 | 10:20

సిఎంకు వి. శ్రీనివాసరావు లేఖ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో రాష్ట్రంలోని ఏజెన్సీ నిరుద్యోగులకు న్యాయం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి…

తమిళ జాలర్లపై దాడులు, అరెస్ట్‌పై ప్రధానికి స్టాలిన్‌ లేఖ

Feb 11,2024 | 10:40

చెన్నై : కొంతకాలంగా శ్రీలంక జలాల్లో వేటకు వెళ్లిన తమిళ జాలర్లను అరెస్టు చేయడం.. వారిపై దాడులకు జరుగుతుండడంపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ స్పందించారు. దీనిపై ఆయన…

జగన్, చంద్రబాబుకు వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

Feb 7,2024 | 12:22

ప్రజాశక్తి-అమరావతి : ఏపీ విభజన హామీల అమలు ఐదున్నర కోట్ల ఆంధ్రుల హక్కు అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 10…