Madhya Pradesh

  • Home
  • Supreme Court : భోజ్‌శాల కాంప్లెక్స్‌లో ఎఎస్‌ఐ సర్వేపై స్టేకు నిరాకరణ

Madhya Pradesh

Supreme Court : భోజ్‌శాల కాంప్లెక్స్‌లో ఎఎస్‌ఐ సర్వేపై స్టేకు నిరాకరణ

Apr 1,2024 | 15:02

భోపాల్‌ :    మధ్యప్రదేశ్‌లోని భోజ్‌శాల (కమల్‌ మౌలా మసీదు ) కాంప్లెక్స్‌లో శాస్త్రీయ సర్వేపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. అయితే భారత పురావస్తు…

PAN: విద్యార్థి ‘పాన్‌’పై 46కోట్ల లావాదేవీలు!

Mar 30,2024 | 14:18

మధ్యప్రదేశ్‌ : కేంద్ర బిజెపి ప్రభుత్వాన్ని విమర్శించే మేధావులు, ప్రతిపక్ష పార్టీలపై నిరంకుశంగా దాడులకు తెగబడుతోంది మోడీ ప్రభుత్వం. ఈడి, ఐటీ శాఖలను ప్రతిపక్షాలపై ఆయుధాలుగా ప్రయోగిస్తోంది.…

పలు రాష్ట్రాల్లో బిజెపి నేతల రాజీనామాలు

Mar 17,2024 | 08:01

కర్ణాటక బిజెపి నేత ఈశ్వరప్ప తిరుగుబాటు న్యూఢిల్లీ : పలు రాష్ట్రాల్లో బిజెపి సీనియర్‌ నాయకులు ఆ పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ బయటకు వస్తున్నారు. కర్ణాటకకు…

Madhya Pradesh : బిజెపిలోకి చేరిన మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ మాజీ ఎంపి

Mar 9,2024 | 13:44

భోపాల్‌ : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో సీనియర్‌ నేతలు కాంగ్రెస్‌కి షాక్‌ ఇస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర మాజీ సిఎం అశోక్‌ చవాన్‌, మాజీ ఎంపీలు బిజెపిలోకి…

గర్భిణిపై సామూహిక లైంగిక దాడి

Feb 18,2024 | 09:08

సజీవ దహనానికి యత్నం  మధ్యప్రదేశ్‌లో దారుణం భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. గర్భిణిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. మరో మహిళతో కలిసి…

కమల్‌నాథ్‌ కాంగ్రెస్‌ను వీడనున్నారా?

Feb 17,2024 | 15:38

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌ మాజీ సిఎం కమల్‌నాథ్‌, అతని కుమారుడు నఖుల్‌ నాథ్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడనున్నారా? అంటే అవుననే వార్తలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా…

బుల్డోజర్‌ కూల్చివేతలు ఫ్యాషన్‌ అయిపోయింది

Feb 13,2024 | 10:28

స్థానిక సంస్థల అధికారులపై మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఆగ్రహం క్రమశిక్షణా చర్యలకు ఆదేశం న్యూఢిల్లీ : బుల్డోజర్లతో అక్రమంగా ఇళ్ల కూల్చివేత ఈ మధ్య ఫ్యాషన్‌గా మారిందని మధ్యప్రదేశ్‌…

మధ్యప్రదేశ్‌లో బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ముగ్గురు మృతి

Feb 6,2024 | 14:49

 భోపాల్‌ :    మధ్యప్రదేశ్‌లోని బాణాసంచా ఫ్యాక్టరీలో మంగళవారం భారీ పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో  ముగ్గురు మరణించగా, సుమారు 40  మందికి తీవ్ర గాయాలైనట్లు అధికారులు…

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం – 14 మంది మృతి

Mar 1,2024 | 08:22

మధ్యప్రదేశ్‌ : మధ్యప్రదేశ్‌లోని దిండోరి జిల్లాలో గురువారం తెల్లవారుజామున పికప్ వాహనం బోల్తా పడడంతో 14 మంది మృతి చెందగా, 20 మంది గాయపడ్డారని పోలీసు అధికారి తెలిపారు. బద్జార్…