Manyam District

  • Home
  • పాడేరులో ఆదివాసీ జన రక్షణ దీక్ష ప్రారంభం

Manyam District

పాడేరులో ఆదివాసీ జన రక్షణ దీక్ష ప్రారంభం

Mar 8,2024 | 15:40

ప్రజాశక్తి-పాడేరు : ఆదివాసీ సమస్యలను సత్వరం పరిష్కరించాలని పాడేరు ఐటిడిఏ ఎదురుగా ఆదివాసీ జన రక్షణ దీక్షలను సిపిఎం రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యులు కె లోకనాధం ప్రారంభించారు.…

కురుపాం నుంచి సిపిఎం పోటీ

Mar 7,2024 | 20:15

– రానున్న ఎన్నికల్లో బిజెపిని తరిమికొడదాం – ఆ పార్టీకి వంతపాడే టిడిపి, జనసేన, వైసిపిని ఓడిద్దాం – సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తులసీదాస్‌ ప్రజాశక్తి…

జిఒ 3 చట్టబద్ధతకు ఆర్డినెన్స్‌, స్పెషల్‌ డిఎస్‌సి కోసం కలెక్టరేట్‌ ముట్టడి 

Mar 5,2024 | 08:04

పాడేరులో గిరిజనుల భారీ ర్యాలీ, రంపచోడవరం, చింతూరుల్లో ధర్నా ప్రజాశక్తి – పాడేరు, రంపచోడవరం (అల్లూరి సీతారామరాజు జిల్లా)జిఒ నంబర్‌ 3 చట్టబద్ధతకు ఆర్డినెన్స్‌ జారీ చేయాలని,…

స్పెషల్‌ డిఎస్‌సిపై నిర్ణయం తీసుకోకుంటే..10న మన్యం బంద్‌

Mar 4,2024 | 10:36

ఆదివాసీ సంఘాల పిలుపు ప్రజాశక్తి – పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా) : గిరిజన స్పెషల్‌ డిఎస్‌సి నోటిఫికేషన్‌ విడుదల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల…

బకాయి జీతాలు వెంటనే విడుదల చేయాలి 

Feb 21,2024 | 16:28

గ్రీన్ అంబసిడర్ల  యూనియన్ డిమాండ్ పార్వతీపురం కలక్టరేట్ వద్ద ధర్నా ప్రజాశక్తి-పార్వతీపురం : స్వచ్ఛ భారత్ గ్రామ పంచాయితీ గ్రీన్ అంబసిడర్లకు గత పన్నెండు నెలలుగా బకాయిలో…

అనారోగ్యంతో ఆశ్రమ పాఠశాల విద్యార్థి మృతి 

Feb 18,2024 | 09:52

విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలి : ఎస్‌ఎఫ్‌ఐ ప్రజాశక్తి- మక్కువ (పార్వతీపురం మన్యం జిల్లా) : పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం ఎర్రసామంతవలస ఆశ్రమ పాఠశాలలో…

హామీలు అమలు చేయాలి

Feb 14,2024 | 11:43

పంచాయితీ వర్కర్ల డిమాండ్  ప్రజాశక్తి-పార్వతీపురం మన్యం :  జిల్లా వీరఘట్టం పంచాయతీలో కార్మికులందరికీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 57, 132 ప్రకారం పంచాయతీకి వచ్చిన…

రూ.99.90 కోట్లతో జిల్లా కలెక్టరేట్‌ మంజూరు : కలెక్టర్‌

Feb 13,2024 | 14:36

ప్రజాశక్తి-పార్వతీపురం(మన్యం) : పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌ కార్యాలయ నిర్మాణానికి రూ.99.90 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ తెలిపారు.…

రక్తహీనత నివారణకు డీ వార్మింగ్ డే

Feb 9,2024 | 16:11

ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం : రక్తహీనత నివారణకు నులిపురుగుల నివారణ కార్యక్రమం ఎంతో ప్రయోజనకరమని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవంను శుక్రవారం జిల్లాలో…