సమస్యలు తీర్చాలంటూ .. మన్యంవాసుల ధర్నా
మన్యం : పట్టణంలో తాగునీటి సరఫరా మెరుగుపరచాలని, డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించాలని కోరుతూ … నియోజకవర్గం టిడిపి ఆధ్వర్యంలో పార్వతీపురం మున్సిపాలిటీ ఎదుట మంగళవారం ధర్నా…
మన్యం : పట్టణంలో తాగునీటి సరఫరా మెరుగుపరచాలని, డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించాలని కోరుతూ … నియోజకవర్గం టిడిపి ఆధ్వర్యంలో పార్వతీపురం మున్సిపాలిటీ ఎదుట మంగళవారం ధర్నా…
ప్రజాశక్తి – పాచిపెంట (పార్వతీపురం మన్యం జిల్లా) : ఒడిశాలోని జైపూర్ నుంచి ఉత్తరప్రదేశ్కు అక్రంగా తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులు నుంచి 24 కేజీల గంజాయిని స్వాధీనం…
ప్రజాశక్తి-పార్వతీపురం మన్యం జిల్లా : జిల్లాలోని ఏర్పాటు చేయనున్న మ్యూజియం పనులను కలెక్టర్ నిశాంత్ కుమార్ పరిశీలించారు. ఆడలి యు పాయింట్ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా…
ప్రజాశక్తి-వీరఘట్టం(మన్యం) : మండలంలోని పనస నందివాడ గ్రామంలో మాజీ సర్పంచ్ కే.సన్యాసినాయుడు ఆధ్వర్యంలో శనివారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 25 మంది రక్తాన్ని…
ప్రజాశక్తి-పార్వతీపురం : జనవరి 22వ తేదీన ఓటరు జాబితా ఫైనల్ పబ్లికేషను విడుదల చేయనున్నట్లు కలెక్టరు నిశాంత్ కుమార్ తెలిపారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ చాంబరులో రాజకీయ…
సాలూరుకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ప్రజాశక్తి ా సాలూరుపార్వతీపురం మన్యం జిల్లా సాలూరుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం చేరుకున్నారు. బంధువుల ఇంటికి వచ్చిన…
ప్రజాశక్తి-వీరఘట్టం (పార్వతీపురం మన్యం) : వీరఘట్టంలో వై యస్ ఆర్ చేయూత మహిళా మార్ట్ ను శుక్రవారం ప్రభుత్వ విప్ పాలవలస విక్రాంత్, జిల్లా కలెక్టర్ నిశాంత్…
ప్రజాశక్తి-పాలకొండ : 26 రోజులు అంగన్వాడీల సమ్మె సందర్భంగా అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ పాలకొండ ప్రాజెక్ట్ కమిటీ ఆధ్వర్యంలో డివిజనల్ కేంద్రంలో పాలకొండ తాహసిల్దార్…
ప్రజాశక్తి-జియ్యమ్మవలస : ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో జియ్యమ్మవలస మండలంలో ఉన్న గిరిజన గ్రామాలు అన్నింటికీ బీటీ రోడ్లు వేయాలని జనవరి 9వ తేదీన ఎంపీడీవో ఆఫీసు…