Manyam District

  • Home
  • సమస్యలు తీర్చాలంటూ .. మన్యంవాసుల ధర్నా

Manyam District

సమస్యలు తీర్చాలంటూ .. మన్యంవాసుల ధర్నా

Feb 6,2024 | 12:29

మన్యం : పట్టణంలో తాగునీటి సరఫరా మెరుగుపరచాలని, డంపింగ్‌ యార్డ్‌ సమస్యను పరిష్కరించాలని కోరుతూ … నియోజకవర్గం టిడిపి ఆధ్వర్యంలో పార్వతీపురం మున్సిపాలిటీ ఎదుట మంగళవారం ధర్నా…

24 కిలోల గంజాయి స్వాధీనం

Feb 1,2024 | 09:54

ప్రజాశక్తి – పాచిపెంట (పార్వతీపురం మన్యం జిల్లా) : ఒడిశాలోని జైపూర్‌ నుంచి ఉత్తరప్రదేశ్‌కు అక్రంగా తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులు నుంచి 24 కేజీల గంజాయిని స్వాధీనం…

మ్యూజియం పనులను పరిశీలించిన కలెక్టర్

Jan 24,2024 | 13:30

ప్రజాశక్తి-పార్వతీపురం మన్యం జిల్లా : జిల్లాలోని ఏర్పాటు చేయనున్న మ్యూజియం పనులను కలెక్టర్ నిశాంత్ కుమార్ పరిశీలించారు. ఆడలి యు పాయింట్ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా…

నందివాడలో మెగా రక్తదాన శిబిరం

Jan 20,2024 | 15:53

ప్రజాశక్తి-వీరఘట్టం(మన్యం) : మండలంలోని పనస నందివాడ గ్రామంలో మాజీ సర్పంచ్‌ కే.సన్యాసినాయుడు ఆధ్వర్యంలో శనివారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 25 మంది రక్తాన్ని…

22న ఓటరు జాబితా ఫైనల్‌ పబ్లికేషను విడుదల : కలెక్టర్‌ నిశాంత్‌

Jan 17,2024 | 14:44

ప్రజాశక్తి-పార్వతీపురం : జనవరి 22వ తేదీన ఓటరు జాబితా ఫైనల్‌ పబ్లికేషను విడుదల చేయనున్నట్లు కలెక్టరు నిశాంత్‌ కుమార్‌ తెలిపారు. బుధవారం కలెక్టర్‌ కార్యాలయ చాంబరులో రాజకీయ…

మన్యంలో మంత్రి నిర్మలా సీతారామన్‌ పర్యటన

Jan 13,2024 | 20:42

సాలూరుకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ప్రజాశక్తి ా సాలూరుపార్వతీపురం మన్యం జిల్లా సాలూరుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం చేరుకున్నారు. బంధువుల ఇంటికి వచ్చిన…

వీరఘట్టంలో మహిళా మార్ట్ ప్రారంభం

Jan 12,2024 | 15:50

ప్రజాశక్తి-వీరఘట్టం (పార్వతీపురం మన్యం) :  వీరఘట్టంలో వై యస్ ఆర్ చేయూత మహిళా మార్ట్ ను శుక్రవారం ప్రభుత్వ విప్ పాలవలస విక్రాంత్, జిల్లా కలెక్టర్ నిశాంత్…

గుంజీలు తీస్తూ నిరసన

Jan 6,2024 | 16:36

ప్రజాశక్తి-పాలకొండ : 26 రోజులు అంగన్వాడీల సమ్మె సందర్భంగా అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ పాలకొండ ప్రాజెక్ట్ కమిటీ ఆధ్వర్యంలో డివిజనల్ కేంద్రంలో పాలకొండ తాహసిల్దార్…

ధర్నా గోడ పత్రికను విడుదల 

Jan 5,2024 | 12:25

ప్రజాశక్తి-జియ్యమ్మవలస : ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో జియ్యమ్మవలస మండలంలో ఉన్న గిరిజన గ్రామాలు అన్నింటికీ బీటీ రోడ్లు వేయాలని జనవరి 9వ తేదీన ఎంపీడీవో ఆఫీసు…